23, జనవరి 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః (17)


ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ (18)


స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్(19)


కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

 ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

కామెంట్‌లు లేవు: