శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹
ప్రతి విద్యార్థి ఒక భగీరథుడు కావాలి అనే ఒక గొప్ప సందేశంతో చక్కని గంగావతరణ కథను ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. దేవ లోకంలో ప్రవహించే గంగానది నేలపైకి ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందనే ప్రశ్నలకు ఈ కథలో సమాధానం లభిస్తుంది. పితరుల రుణం తీర్చుకోవడం ఎంత అవసరమో, దానిని ఎలా తీర్చుకోవాలో, అందుకు ఎంత కష్టపడాలో, దానికి ఎంతటి దివ్యమైన ఫలితం లభిస్తుందో ఈకథ వింటే అర్థమవుతుంది. పూర్తిగా వినండి మరి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి