10, అక్టోబర్ 2020, శనివారం

తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు

 



తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. మానవ జీవితం నీటి బుడగ లాంటిది. ఏడుస్తూ పుడుతాము. పెద్దయ్యాక కోరికలు తీరలేదని ఏడుస్తాం. చివరిలో మృత్యువు పీడిస్తుంది. లోకం సమస్తం శోక హతం. అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకొని తీర్చు కునేదానికి మూర్ఖులు కారాదని అంటున్నారు. క్షణం కూడా వృధా కాకుండా మానవ జీవిత పరమలక్ష్మమయిన భగవత్ సంబంధమయిన సత్కార్యలలో జ్యాప్యం వలదని అంటున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు.

కామెంట్‌లు లేవు: