30, ఏప్రిల్ 2021, శుక్రవారం

మన సిద్దాంతాలు

 మన సిద్దాంతాలు ...


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


*విశిష్టాద్వైతం:- దీనిని రామానుజాచార్యులు వారు ప్రవచించినారు.  ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి మొత్తం మూడే విస్తరించాయని ప్రతిపాదించినారు.  అవి జీవుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని.*


*ద్వైతం:-  దీనిని మధ్వాచార్యులు వారు ప్రవచించినారు.  వీరి ప్రకారం సృష్టిలో ఉన్నవి రెండే అని అవి జీవుడు మరియు పరమాత్మ అని వీరి సిద్ధాంతం.  ప్రకృతి అనునది జీవునిలో అంతార్భాగమేనని వీరి సిద్ధాంతం.*


*అద్వైతం:-  దీనిని ఆదిశంకరాచార్యులు వారు ప్రవచించినారు.  రెండు లేవు, ఉన్నది ఒకటేనని, ఆ ఒకటి ఆత్మ పదార్థం అని.  ఈ సృష్టి మొత్తం నిండి వున్నది ఆత్మ తప్ప మరేమి లేదు అని వీరి సిద్ధాంతం.*


*ఆది, అంతం లేనిదే 'వేదాంతం'.*


ఏ దారిలో వెళ్ళినా చేరుకునే. దేవుడు ఒక్కడే 🙏🏻🌷🙏🏻


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

కామెంట్‌లు లేవు: