ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
22 డిసెంబర్ 2025 నాడు నేను కార్యార్జినై గద్వాల వెళ్లడం జరిగింది కాగా గద్వాల నుంచి వస్తూ ఉంటే కృష్ణా నది ఒడ్డున ఉన్న బీచుపల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్లాను మీరు చూస్తున్నది స్వామి వారి దేవాలయ గాలిగోపురం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి