వేదపండితుల ఫించను
ఈ సదుపాయాన్ని అర్హులైన పండితులకు వివరించండి.
కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు.
ఈ సదుపాయాన్ని,
ఏ ప్రాంతంవారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును.
గమనించండి…
వేదిక్ స్కాలర్స్ కు మాత్రమే!
60 సం ॥ లు పైబడినవారికి మాత్రమే!
మీరు పంపవలసిన వివరాలు :-
పేరు:
పుట్టిన తేది:
వయసు:
గోత్రము:
తండ్రి పేరు:
తల్లి పేరు:
చిరునామా:
ఫొటో:
సెల్ నం:
ఇల్లు: (సొంత ఇల్లు) లేదా (అద్దె)
చదివిన వేదం:
పాఠశాల పేరు:
పాఠశాల చిరునామా:
అధ్యాపకుల పేరు:
వివరాలు పంపవలసిన చిరునామా:-
Shri Ramana Dikshithar,
136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com
సెల్ నం: 9443188245 ఈవని విశ్వేశ్వర శర్మ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి