19, జనవరి 2026, సోమవారం

వేదపండితుల ఫించను

 వేదపండితుల ఫించను

               


ఈ సదుపాయాన్ని అర్హులైన పండితులకు వివరించండి. 


కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు. 


ఈ సదుపాయాన్ని, 

ఏ ప్రాంతం‌వారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును. 


గమనించండి…

వేదిక్ స్కాలర్స్ కు మాత్రమే!


60 సం ॥ లు పైబడినవారికి మాత్రమే!



మీరు పంపవలసిన వివరాలు :- 


పేరు:

పుట్టిన తేది:

వయసు:

గోత్రము: 

తండ్రి పేరు:

తల్లి పేరు:

చిరునామా:

ఫొటో:

సెల్ నం:

ఇల్లు‌: (సొంత ఇల్లు) లేదా (అద్దె)

చదివిన వేదం: 

పాఠశాల పేరు:

పాఠశాల చిరునామా:

అధ్యాపకుల పేరు:



వివరాలు పంపవలసిన చిరునామా:-

 Shri Ramana Dikshithar, 

136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com

సెల్ నం: 9443188245 ఈవని విశ్వేశ్వర శర్మ.

కామెంట్‌లు లేవు: