11, ఆగస్టు 2021, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 18

 

ప్రశ్న పత్రం సంఖ్య: 18                 కూర్పు:(సేకరణ ) సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1.ప్రహల్లాదుడు కొడుకు ఎవరు

2.కృతయుగంలో వేదాలను దొంగలించినది ఎవరు

3.బలిచక్రవర్తిని దానం అడిగిన విష్ణుమూర్తి అవతారం ఎవరు

4.రాక్షసుల గురువు ఎవరు

5.ఇంద్రుడి రాజధాని ఏది

6.ఇంద్రుడి ఆయుధం పేరు

7.దేవతల గురువు ఎవరు

8.వజ్రాయుధం ఎవరి వెన్నెముకతో తయారయింది

9.కశ్యప ప్రజాపతి భార్యల పేర్లు ఏమి

10.సూర్యుడి రథసారథి ఎవరు

11.ఆదిశేషుడు కర్కోటకుడు తల్లి ఎవరు

12.వినత కుమారులు ఎవరు

13.హిరణ్యకశిపుని భార్యలు ఎవరు

14.హిరణ్యకశిపుడి తల్లి ఎవరు

15.కృతయుగంలో భూదేవిని పాతాళంలో దాచి నది ఎవరు

16.వాలి మెడలోని దండ పేరు ఏమి

17.యమధర్మరాజు వెంట పడిభర్త ప్రాణాలు దక్కించుకున్నది ఎవరు

18.యుగాల పేర్లు ఏమి

19.విష్ణువు ద్వారపాలకులు జయ విజయలకు శాపం పెట్టినది ఎవరు

20. ద్రౌపది వస్త్రాపహరణం లో ధర్మం మాట్లాడినది ఎవరు?

 

 

కామెంట్‌లు లేవు: