27, ఏప్రిల్ 2021, మంగళవారం

సమర్పించిన

 వందేమాతరం


దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు   సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.


గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది.  ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ చేసినట్లు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.


ఆ ఆదిగురువు అవతారాలలో ఒకటైన  విశ్వాంబరావధూత   జననం  *చైత్ర పౌర్ణమితో కూడిన మంగళవారం*.‌ అటువంటి మహత్యము గల ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జన్మ విశేషాలు, ఆయన షోడశ అవతారములు, వాటి విశేషాల గురించి శ్రీమతి పమ్మి శేషారత్నం గారు విపులంగా వివరించారు.


https://drive.google.com/file/d/1L2bdfWXbGU5qi9Q0TREEgtIJUZ4-uPf7/view?usp=drivesdk


ఇది భక్తులు అందరూ తప్పక విని శ్రీ దత్తాత్రేయుని అవతార విశేషాలు తెలుసుకోగలరని మనవి.


భవదీయుడు


దశిక ప్రభాకర శాస్త్రి

కామెంట్‌లు లేవు: