26, మే 2024, ఆదివారం

ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రశక్తి

 అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే

 త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః 

అనంత భూమా మమ రోగరాశిం 

నిరుంధి వాతాలయవాస విష్ణో


⚜️💐⚜️ ఈ శ్లోకం మహామహిమాన్విత మైంది.  ఆరోగ్యాన్ని ప్రసాదించే మంత్రశక్తి ఉంది ఈ శ్లోకానికి. నారాయణభట్టాద్రి అనే మహనీయుడు గురువాయూరు శ్రీకృష్ణభగ వానుడి మీదున్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు. అందులో 8వ దశ కంలోని 13 వ శ్లోకమిది.  కంచి పరమాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారు "ఎటువంటి అనారోగ్యమున్నా ఈ శ్లోకం రోజుకు 18 సార్లు, అలా 41 రోజులు చదివితే సమస్యలు పోయి, ఆరోగ్యవంతు లౌతారు" అని చెప్పారు. పూజగదిలో, పూజ చేసుకునేటప్పుడే చదవాలని లేదు. Hall లో కూర్చుని కూడా నమ్మికతో, భక్తితో చదివితే చాలు.

కామెంట్‌లు లేవు: