22, జూన్ 2021, మంగళవారం

కాంతి- మానవ జీవన మనుగడ

 కాంతి వలననే మానవ జీవన మనుగడ.దీని ప్రధాన లక్య్షంచీకటినివపోగ ట్టివమనం చేయు కర్మలను దాని ప్రతిఫలమును లోక సంరక్షణకు మాత్రమే. ఉదాహరణకు వారైతే పంట 40 బస్తాలు తను వకడే తినడానికి కాదు. అనగా అతనికి స్వార్ధం లేదు. అలాగే పంచభూతములు కూడా భూమి అంతా వ్యాప్తి చెంది యున్నవి. మనం వక కారణం మాత్రమే. 

మనం లేకపోతే మన కాలపరిమితి తరువాత కూడా వాటి పని అవి చేస్తూ మానవ వునికిని కాపాడుతున్నది. యిదే పరమాత్మ దయతత్వం. ఆదినుండి అంతము వరకూ వున్న వకే తత్వం.అది మార్పు వలననే దాని గుర్తింపు.గాలి దాని పని చేయుచున్నది. అగ్ని,దానిపని అది చేయుచున్నది. అలాగే మానవుడు కూడా చేయు కర్మ ఫలితం ఆలోచన చేయకుండా చేయాలి. అదే భగవంతుని స్వరూపం .మన పని మనం చెయ్యాలి. మన వకరి గురీంచి కాదు .విశ్వ కళ్యాణ వ్యాప్తికి  మాత్రమే మన వునికి.అదియును ధర్మ పరంగానే నీ పనిని నీవు స్వధర్మంతో పద్ధతి ప్రకారం చేయుట భగవతత్వం. కాంతి సమాంతరంగా వ్యాప్తికి పరిమితి లేనియెడల, అనగా దాని ఆబ్జెక్ట్ లేనియెడల దాని లక్షణము తెలియదు. దాని లక్షణము, పదార్ధమును ఆశ్రయించినగాని కాంతి లక్షణము పదార్ధ లక్షణము కూడా తెలియదు. కాంతి భగవత్స్వరూపం పదార్ధం దేహము. దేహమును ఆశ్రయించిన కాంతి అగ్నిరూపంలో దేహమును చేరి పరిణామం చెంది జీవునిగా మారుటయే జీవ లక్షణము. మనం ఏదీ పరిపూర్ణముగా తెలుసుకోవడం లేదు. ఎందుకనగా మనకు అంత శక్తి లేదు. దానిని తెలియుటకై సాధన. ఎన్నో కోట్ల సంవత్సరాలనుండి కలిగిన పరిణామ క్రమమును దెలియుకు ఙ్ఞానం కావలెను. పూర్ణము రెండుగా మారినది, సమాంతరంగా శక్తి ప్రయాణం చేసినది కాని దాని వస్తు లక్షణము, అది తిరిగి మూడవ సూత్రముతో త్రీణి రెండుగా మారినది. యిచ్చట పూర్ణ తత్వం నాలుగు వస్తువులుగా భ్రాంతి. కాని దానికి శక్తి రెండు సార్లు మాత్రమే క్రియా పదం. ఉదా:౦ వకసారి చైతన్యం వలన రెండుగా మారినది. విసర్గ అయినది. క్రియ వకటి రెండుగా కనబడుచున్నది పైకి. కానీ వున్నది వకటే చైతన్యం వలన రెండుగా మారినది.తిరిగి మరోమారు చైతన్యం వలన రెండుగా మారి నాలుగు వస్తువులుగా మారి భ్రాంతి గా కనబడుచున్నది.రెం౦వ సార్ చైతన్యమైన రెండును విసర్గ పదార్ధ రూపం, అచ్చటనుండి నాలుగు గా మారి, అచ్చట నుండి అనంతమైనతత్వంగా గోచరించుచున్నది. టార్చ్ లైట్ కాంతియే దానికి ఉదాహరణ భగవతత్వం దేహాశ్రయమే. వక గీత _______దానికి పరిమితి లేదు. కానీ దాని గతి మారవలెను. కోణాకృతి దాల్చవలెను. అది ఊర్ధ్వకోణం గాని అధోకోణంగాని మారిన గాని ఆబ్జెక్ట్ తెలియదు. యిదే భగతక్తవతత్త్వ.త్రికోణశక్తి మూలమైన త్రిగుణాత్మకమైన త్రిమూర్తి తత్వం. ప్రలంబ ముష్టికంచ ఏవ మత్స్యః కూర్మ వరాహ నారసింహ వామన లక్షణములుకు  కాంతియే ముఖ్యం.కాంతి పదార్ధ రూపము,లక్షణ రూపం చెంది వస్తు రూపం దాల్చి అగ్ని తత్వమై ఆపై నీటి స్వభావము వలన సృష్టి సూక్మంగా మారి తెలియుచున్నది. దీనికి మనం కర్తలు మాత్రమే కారణము శక్తి రూపంలో దేహంలో గల భగవంతుడు అని ఆత్మ యని అదియే శక్తి రూపమని ఎవరికి వారే దీనిని నిర్ణయించుటకు ప్రకృతి ద్వారానే.శక్తి వ్యాప్త సూత్రము యింత స్పష్టంగా వివరించిన తెలియడం లేదు యనగా అజ్ఞానం వలన దీని సూత్రము తెలియుట లేదు.వస్తు రూపం కనిపించుచున్నది. కాని యిది యని యితమిధ్దంగా సత్యంగా తెలియుట లేదు. తెలియుటయే ఙ్ఞానం.

కామెంట్‌లు లేవు: