23, మే 2024, గురువారం

భక్తులకు విజ్ఞప్తి

 *🙏భక్తులకు విజ్ఞప్తి🙏*                                                                   *శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం మరియు శ్రీ శృంగేరీ శంకర మఠం- ఖమ్మం లో భక్తులకు శ్రీ శారదా అమ్మ వారి అన్న ప్రసాద వితరణ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గం ల నుండి 1గం వరకు ఈ నెల 17 వ తేదీ నుండి ప్రారంభించ బడినది అన్నప్రసాదము  స్వీకరించ దలచిన భక్తులు ఆ రోజున ఉదయం గం 8-30 ని. లోపు  ఆలయం క్లర్క్ శ్రీమతి కృష్ణవేణి గారి (ఫోన్ నెం63002 14391) వద్ద పేరు, గోత్రము, చిరునామా నమోదు చేయించు కోవాలి. ప్రస్తుతం 15 మంది భక్తులకు ఈ ప్రసాద వితరణ జరుగుతున్నది. భక్తుల ప్రోత్సాహం మేరకు ఈ సంఖ్య పెంచవచ్చు.ఈ సత్కార్యం లో  భక్తులు అందరూ విరివిగా విరాళం అందించి సంపూర్ణ భాగస్వామ్యులు కావలసింది గా మనవి.*                                                                                     *ట్రస్టు అధ్యక్షులు & సభ్యులు-            *ధర్మాధికారి*

కామెంట్‌లు లేవు: