శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము
మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ (72)
పార్థా.. నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా ధనంజయా.. అవివేకంవల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా..
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి