24, ఆగస్టు 2020, సోమవారం

శివ కుమార స్వామి చరిత్ర..

సమాజానికి తెలియ కుండా దాచి పెట్టిన చరిత్ర ఒక
నిస్వార్థ సేవా భావం గల శివ కుమార స్వామి చరిత్ర..

సేవా కార్యక్రమాల పేరుతో అనాధ పిల్లలని దత్తత
పేరుతో మతం మార్చేసిన నీచ చరిత్ర థెరిస్సా ది..

15 వ శాతాబ్దంలో కర్నాటక - తుమ్కుర్ లో స్థాపించబడిన సిద్ధగంగా మఠానికి చెందిన శ్రీ శివకుమార్ స్వామి జి
అసలు ఏమీ ఆశించకుండా 132 విద్యా సంస్థలను స్థాపించి ఏటా 50,000 మంది గ్రాడ్యుయేట్లను, సంవత్సరానికి 10,000 మంది గురుకుల విద్యార్థులకు విద్యను అందిస్తూ సాంప్రదాయ విద్యా విషయక అభ్యాసాన్ని పరిరక్షిస్తు, అలాగే అందులో ఉన్న అంత మంది విద్యార్థులు అందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ, ఏటా 5 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే వ్యవసాయ కార్యక్రమాలను చేస్తూ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ శివకుమార స్వామి గారి గురించి భారతదేశంలో పుట్టిన మనకు ఇంత వరకు తెలియక పోవడం ఒక విధంగా సిగ్గుచేటు.. అది మన దౌర్భాగ్యం.. ఇంత చేసిన ఆ స్వామిని మీడియా అతని ప్రయత్నాలను, విజయాలను హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.. కారణం ఆ స్వామి ఎప్పుడూ కాషాయ వస్త్రం కట్టుకొని సింధూర బొట్టు పెట్టడమే...
**********************

కామెంట్‌లు లేవు: