25, జులై 2024, గురువారం

గోరింటాకుపుణ్య స్త్రీలు

 _*ఆషాఢమాసమునందు అన్ని కులములలోని పునిస్త్రీలకు గో రింటాకు నూరి దానమిచ్చిన శు భఫలం!!.*_

>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<                                     


_*ఆషాఢంలో గోరింటాకుపుణ్య స్త్రీలు ఎందుకుపెట్టుకోవాలి?.*_ 


ప్రకృతిలోగ్రీష్మఋతువు తరువాత వర్షఋతువుగా మారుతుందిమన వాతావరణం ఆప్రకారంఆషాడమా సములో వర్షాలు పడుతూఉంటా యి,దీంతోవాతావరణంఅంతాచల్ల గా మారుతుంది. 

అంతేనా!, సూక్ష్మక్రిములుపెరిగిమ నకు అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే!, వర్షాలుఎక్కువగాపడట మువలన వాతావరణం చల్లబడు తుంది కానీ,ఒంట్లోవేడి ఇంకాఅలా నే ఉంటుంది. 

బయట వాతావరణానికి సమానం గా మనశరీరం మారదు. 

దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. 

అందుకు గోరింటాకు పెట్టుకోవడం వల్లశరీరంలోని అధిక  వేడిని తీసే స్తుంది,అంతేకాకుండా రోగ నిరోధ క శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమం గా జరిగేలా చేస్తుంది ఈగోరింటికు. ఇది గొప్ప ఆయుర్వేద దివ్యఔషధ గుణములు కలిగినది గోరింటాకు.  అందుకే! ప్రతిఒక్కరూఈసమయం లో గోరింటాకును కోసి కొద్దిగాపసు పు కొద్దగా చింతపండు చాలా కొద్ది గా నీరుసున్నము వేసి మెత్తగానూ రి ఆనూరినది చిన్న చిన్న డబ్బాల లో నిమ్మకాయంత పెట్టి శక్తి ఉన్న వాళ్ళు,ముత్తయిదులకు, ఒక జా కీటు పీసులు,నాలుగులేకఆరు గా జులు,పసుపు,కుంకుమ,గంధము,కాటుక,పువ్వులలు తమలపాకు లు మూడు,రెండువక్కలు,రెండు పండ్లు,సిద్ధపరచుకొని,ముందు ముతైైదువునకుపసుపు,కుంకుమ,గంధము,కాటుక,గాజులుతాంబూ లముతోపాటు నూరిన గోరింటాకు ను ఇవ్వాలి.

ఇచ్చినవస్తువులు,గోరింటాకునుపెట్టుకోవాలని చెప్పాలి,అని పెద్దలు చెబుతారు. 

అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచా రం వెనుక ఆరోగ్యప్రయోజనాలుఉ న్నాయని చెబుతారు. 

అందుకే అ మ్మాయిలంతా ఈసమ యంలోగోరింటాకుపెట్టుకుంటారు. ఇప్పుడంటే!గోరింటాకుపెట్టుకోవడ ము ఆడవారు మాత్రమే! చేస్తారని చెబుతున్నారు.

పైవిధముగాస్త్రీదేవతలదేవాలయములలో చేసిన పునిస్త్రీలకు ఆ గౌ రీదేవిఅనుగ్రహమున నిండు ము తైదువుల ఆశీర్వకనములందుతా యి 3,5,9,మందికి ఇస్తే!దీర్ఘసౌమం

 ళ్యత్వము కలుగుతుంది.


కానీ, ఇది వరకైతే మగవారుకూడా పెట్టుకునేవారట వారువ్యవసాయ ముచేయుటపొలంపనులుచేయు వారుఎక్కువశాతమునీళ్ళల్లోనాన డం మూలనా!  గోళ్లకు జరిగే హాని కూడా నిరోధిస్తుంది అనిపెట్టుకునే వారు,దానివలన!వారిగోళ్ళుపుచ్చి పోకుండావుంటాయి,పెట్టుకున్నవా రికి భార్యపై ప్రేమకలుగుతుందని అర్ధనారీశ్వరతత్వమనిశాస్త్రవచనము. 

కాని కోన్ వాడకూడదు దానిలో ర హానికరసాయనాలు కలుపుతారు. 

గోరింటాకుఆకు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినది. దీనినిమాత్రమే వాడాలి.


గోరింటాకునకు మంచికథకూడాచె బుతారుపెద్దలు. 

గౌరీదేవి (పార్వతీ దేవి) బాల్యంలో స్నేహతులతో, వనంలో ఆటలాడు కునే సమయంలో రజస్వలఅయిం దిట. 

ఆ రక్తపుచుక్కలునేలనుతాకినంత నే ఓమొక్క పుట్టిందట. 

అదేగోరింటమొక్క.ఈవార్తగౌరీదేవి తండ్రి పర్వతరాజుకుతెలిసి ఆవిం  తనుచూసేందుకు సతీసమేతంగా, గోరింట మొక్క దగ్గరకు వెళ్తాడు.


అంతలోనే ఆ మొక్క పెద్ద  గోరింట చెట్టై యిలా అంది. "నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతోజన్మించా ను. కాబట్టి నావలన లోకానికి ఏవి ధమైన ఉపయోగం ఉంటుందో! చె ప్పమ"ని పర్వతరాజుని అడిగింది.


అపుడు గౌరీదేవిసహజమైనబాల్య చాపల్యంతో గోరింట చెట్టు ఆకును కోస్తుంది. ఫలితంగాగౌరీదేవిచేతివే ళ్లు ఎర్రబారిపోతాయి.

అది చూసిన పర్వతరాజు కూతురి చేయికందిపోయిఉంటుందనిబాధప డతాడు.

తనకేవిధమైన బాధా లేదని, పైగా చాలాఅందంగాఉండి,అలంకారం గా అగుపిస్తోందని గౌరీదేవి తండ్రికి చెబుతుంది.సంతోషించిన పర్వత రాజు యిలా చెబుతాడు.

"స్త్రీ"సౌభాగ్యానికి చిహ్నంగా గోరిం టాకు, యిక నుండి భూలోకంలో ప్రసిద్ధమవుతుంది. 

తన రంగు వలన గోరింటాకు పెట్టు కున్న చేతులకు కాళ్ళకు అందాన్ని స్తుంది. 

అందరూ పెట్టుకునే అలంకారవస్తు వుగా,గోరింటాకుగా,గౌరవంపొందుతుంది. ఇదే గోరింట చెట్టు జన్మకు సార్థకత"ఈఆకును నూరి పుణ్య స్త్రీలకు వాయనముగా ఇచ్చిన వా రికీ సుఖము,ఆనందము,సౌభాగ్య ముకలుగుతా యని పర్వతరాజు చెబుతాడు. 

అప్పుడు గౌరీదేవితోసహాఅందరూ ఆ చెట్టు ఆకు పసరుతోచేతులుకా ళ్ళుఅందంగాఅలంకరించుకుంటారు.అప్పుడు కుంకుమకు ఓ సందే హం కలిగింది. 

ఈ ఆకుతో నుదుటన కూడాబొట్టు దిద్దుకుంటే,అప్పుడు తనప్రాధాన్య త తగ్గిపోతుందనికుంకుమబాధప డింది. కుంకుమ గౌరీదేవికి తన బా ధచెప్పుకోగా, *'ఈ ఆకు నుదుట దగ్గర పెడితే!పండదు'* అనిగౌరీ దేవి చెబుతుంది.

గౌరీదేవి కుంకుమకు యిచ్చిన మా ట కారణంగానే, గోరింటాకు నుదు రున పండదని పెద్దలు చెబుతారు. గౌరి ఇంటి ఆకు కాబట్టి గోరింటాకు అసలు పేరు *"గౌరింటాకు".* అని  పేరు,గోరింటాకుకూడా,సంవత్సరానికి ఓమారు ఆషాఢ మాసంలో పు ట్టింటికి(పార్వతీదేవిదగ్గరకు)వెళ్తుం దిట. 

ఆషాఢ మాసంలో తను పుట్టింట ఉన్నపుడు కూడా తనను తప్పక అందరూ పెట్టుకోవాలని గోరింటా కు కోరుకుందట.

ఆషాఢ మాసంలో చేతినిండాగోరిం టాకుపెట్టుకుంటేకష్టాలుఉండవని, సీతమ్మ గోరింటాకు ఇతరులకుయి చ్చినవరమే సీతారాముల అనురా గమనియిందుకుగోరింటాకుకారణ మని పురాణాలు చెబుతున్నాయి.


*గౌరీ ఇంటాకుస్త్రీమూర్తికదానం గౌరవమైన సౌభాగ్య జీవనము నకు మార్గము.*


  *సర్వేజనాఃసుఖీనోభవంతు.*

కామెంట్‌లు లేవు: