28, జనవరి 2021, గురువారం

ఎవరు భరిస్తున్నారో

 ఎవరు భరిస్తున్నారో ఆలోచించండి.


(1) లక్ష ట్రాక్టర్ల ఊరేగింపు.

400 కి.మీ.దూరం.

(2) ప్రతి 10 కి.మీలకు ఒక లీటరు డీజల్ వినియోగం.

(3) ఒక లీటరు డీజల్ ధర 84 రుపాయలు.

(4) ఒక్కోక్క ట్రాక్టరుకు 40 లీటర్ల వినియోగం. లక్షట్రాక్టర్లకు 40లక్షల లీటర్ల డీజల్ అవసరం.

(5) డీజల్ పై ఖర్చు 84x4,000,000 =   33,60,00,000 = ముప్పై మూడు కోట్ల అరవై లక్షలు.

(6) ఒక్కోట్రాక్టరుకు రోజుకు బాడుగ Rs 1500/-

(7) లక్ష ట్రాక్టర్లలో రైతుల స్వంతంగా కలవి = 50 వేలు.

(8) 50 వేల ట్రాక్టర్లకు బాడుగ

50000 x 1500 = 7,50,00,000 = 7 కోట్ల 50 లక్షలు

(9) ఒక్కో ట్రాక్టర్ డ్రైవరు బత్తారోజుకు 800.

(10) 50 వేలమంది డ్రైవర్లకు బత్తా 50,000 x 800 = 40,00,000 =  40 లక్షలు

(11) ఒక్కో ట్రాక్టరులో 5మంది వస్తే, మొత్తం లక్ష ట్రాక్టర్లుకు కలిపి = 5,00,000 = ఐదు లక్ష మంది.

(12) ఒక్కొక్కరికి ఉదయం టిఫిన్ ఖర్చు = 50 రూపాయలు

(13) ఐదు లక్షలమందికి 5,00,000 x 50 = 2,50,00,000 = రెండు కోట్లా యాభైలక్షలు.

(14) మధ్యాహ్న భొజనం ఒక్కొక్కరికి Rs 75.

(15) 5 లక్షల మందికి 5,00,000 x 75 = 3,750,0,000 = మూడుకోట్ల డెబ్బై ఐదు లక్షలు.

(16) బ్యానర్లు, మైకులు ఒక్కో ట్రాక్టరుకు Rs 500.

(17) 50 వేల ట్రాక్టర్లకు

50,000 x 500 =  2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

(18) కాఫీ, టీలు, స్నాక్స్ వగైరాలు, 2,50,000 మందికి ( వచ్చేవారి సంఖ్య మొత్తం = 5 లక్షలు)

(19) ఒక్కొక్కరికి 25 రుపాయలు = 2,50,000 = 25 =62,50,000 = అరవై రెండు లక్షలా యాభైవేలు

(20) సభాసమావేశము కొరకు = రెండుకోట్లు

(21) హజరయ్యే రాజకీయనాయకులు చిన్నా పెద్దాకలిసి = 5 వేలు.

(22) వారి వాహనాలు, గన్ మెన్లు, డ్రైవర్లు, అటెండరులు,  డీజల్, భోజనాలు వగైరాలు కలిపి ఒక్కోనాయకుడి ఖర్చు Rs 5,000. 5 వేల మందికి 5,000 x 5000 = 2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

ఒకరోజు ర్యాలి మొత్తం వ్యయం = 46 కోట్లా,82 లక్షల, 75 వేల రుపాయలు


ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు.స్వదేశీ రైతులా?

విదేశీశక్తులా ?

దేశాన్ని అస్తిరపరిచేటందుకు పూనుకొన్న చైనా, పాక్, దేశాలే కదా!


ఇవికాక ప్రభుత్వం ఏర్పాటు చేసే బందోబస్తు వ్యయం ఉండనేవుంది. ప్రజలు ఈ  ఖర్చును పన్నుల రూపంలో చెల్లించాలి కదా!

ఆలోచించండి.

కామెంట్‌లు లేవు: