28, జనవరి 2021, గురువారం

మాఫియా

 ఈ రోజు రైతుల పేరుతో చేసిన విధ్వంసానికి వాడిన ఒక్కో ట్రాక్టర్ ఖరీదు అక్షరాల 35 లక్షలు . మానస్టర్ ట్రక్కులకి వాడే పెద్ద పెద్ద టైర్లు ట్రాక్టర్లకి వాడారు ఎత్తైన బారికేడ్ల మీద నుండి వెళ్ళడానికి . వీలుగా ఈ టైర్లను వాడారు..!! 


35 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ ఓ రైతు నష్టపోతే  ఆ రైతు బతుకుతాడా..?? 


ప్రభుత్వం తీసుకు వచ్చే  రైతు చట్టం ఒక పంజాబ్ రైతులకు మాత్రమే నష్టం జరుగుతుందా మరి మిగత రైతులుకు జరగడం లేద..?? దేశంలో రైతుల అంటే పంజాబీలేనా ..?? 


రైతులు మారణాయుధాలు చేతబూని ధర్నా చేస్తారా..?? ఇదో పెద్ద మాఫియా..! 


రెండు నెలలుగా రోజూ 1000 మందిని AC బస్సుల్లో తీసుకురావడం తీసుకువెళ్లడం లాంటి ఖరీదయిన పనులు డ్రగ్ మాఫియానే చేయగలదు అంతే కానీ నిజమయిన రైతు ఆ పని చేయలేడు .!


వీరంతా రైతుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇదో పెద్ద కుట్ర.!! 


మేలుకో భారతీయుడా మేలుకో .!! జైహింద్

కామెంట్‌లు లేవు: