28, సెప్టెంబర్ 2020, సోమవారం

శ్రీ వరాహస్వామి

 ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీ వరాహస్వామి వారి విగ్రహం అయహోళె కర్ణాటక లోనిది. దీనిని 7 వ శతాబ్దంలో కట్టించారు. ఇందులో వరహస్వామి వారు తన రెండు కోరలతో భూమాతను రక్షించే విధంగా చెక్కబడింది. భూమి గోళాకృతిలో ఉన్నదని మనకు వేదకాలంలోనే తెలుసు. కానీ ఈ విషయాన్ని పాశ్చాత్యులు ఎంత రాద్ధాంతానికి దారితీసారంటే, కోపర్నికస్/గెలీలియో, ఇలా చాలా సిద్ధాంతాలు మనకు నేర్పారని పాఠ్యాంశాలలో ఇప్పటికీ బోధిస్తున్నారు. గెలీలియో ఈ విషయాన్ని 16 వ శతాబ్థంలో చెపితే ఈ శిల్పం చెక్కింది 7 వ శతాబ్థంలో ఇప్పుడు చెప్పండి.

ఈ విగ్రహములో గెలీలియో కంటే 800 సంవత్సరాల క్రితమే భూమిని గుండ్రంగా చూపించిన భారతీయ శిల్పులు, నా సనాతన హిందువులు కన్నా ఏ విదేశీ సైంటిస్టూ, తక్కువే కదా? 


కామెంట్‌లు లేవు: