28, సెప్టెంబర్ 2020, సోమవారం

పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా








 ఈయన పేరు పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా . 

తాను ముస్లిం గా ఉన్నప్పటి పేరు మెహబూబ్ అలీ పాషా . 

నాలాంటి వాళ్ళకి పితామహుడు . 

20 ఏళ్ల వరకు మస్జీద్ లో ఇమామ్ గా చేశారు . 

కానీ ఖురాన్ దైవ గ్రంధం కాదు అని తెలిసి . తన లో ఉన్న సత్యాన్వేషిని నిద్ర లేపాడు . ఎందరో ఇమామ్ లకి , ముఫ్తి లకి , మౌలానా లకి తన మదిలో ప్రశ్నలని సంధించారు . కానీ ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు . 

ఆర్య సామాజ్ కి తన లేఖ పంపారు . అక్కడ ఆయనకి తన ప్రశ్నలకు సమాధానం దొరికింది . 

ఆ తరువాత దయానంద సరస్వతీ గారి సత్యర్థ ప్రకాశము చదివాక . నిజమైన దైవ జ్ఞానం వేదాలు మాత్రమే అని తెలుసుకున్నారు . 

32 ఏళ్లుగా వేదం పండితుడిగా చేస్తున్నారు . 

ఎందరో ముస్లిం ఇమామ్ లకి , మౌలానా లకి సవాలు విసిరారు . ఖురాన్ దైవ గ్రంధం అని నిరూపించమని. 

దాదాపుగా 3000 వేల డిబేట్ లు చేశారు . ఒక్కటి కూడా ఓడిపోయిన రికార్డ్ లేదు . 

ఎందరో నాస్తికులని సైతం ఓడించారు. 

ప్రముఖ ముస్లిం వక్త జాకీర్ నాయక్ ని ఈ దేశం వదిలి వెళ్లే లా చేసిన వారిలో ఈయన కూడా ఒకరు . 

పీస్ టీవీ నుండి చాలా మంది వచ్చారు ఈయన తో డిబేట్ చెయ్యడానికి కానీ ఆయన తో గెలవలేకపోయారు . 

ముస్లిం లని కాడి ఏకాంగా 20,000 ల మంది ముస్లిం స్కాలార్ లని తిరిగి సనాతనం కి తిరిగి ఘర్ వాపసి చేశారు . 

సరియైన ప్రోత్సాహం లేక డబ్బులు లేక ఇలా మిగిలిపోయారు . కానీ ఆయన లాంటి చాలా మంది శిష్యులని తయారు చేసారు . 

ఆశిష్ చౌరసియా . 

అరిహన్త ఆర్యా

రాహుల్ ఆర్యా

అంకూర్ ఆర్యా

లాంటి ఎంతో మంది ఈయన్ని గురువా భావిస్తారు . 

జై సనాతనం .

కామెంట్‌లు లేవు: