10, ఫిబ్రవరి 2024, శనివారం

ధర్మ వచనాలు

 *ధర్మ వచనాలు*


*మాఘ మాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలి*


"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ | ప్రాతః స్నానం కరోమ్యద్యే మాఘే పాపవినాశనం || మకరస్థే రవౌ మాఘ గోవిందాచ్యుత మాధవ | స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవ" ||


అనే ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి. ఇలా రోజూ కుదరనప్పుడు, ఆరోగ్యం అనుకూలించనప్పుడు, మాఘ పాడ్యమి, విదియ, తదియ తిధులలో స్నానం చేసి తిరిగి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిధులలో స్నానం చేయవచ్చు.


(నిర్ణయసింధు)

కామెంట్‌లు లేవు: