8, నవంబర్ 2021, సోమవారం

ఎందుకో తెలుసా..?

 #తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి #జయలలిత గారు తన జీవితంలో #దీపావళి పండుగను ఎప్పుడూ జరుపుకోలేదు..

ఎందుకో తెలుసా..??

******************************************************


#టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి 

#మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...??


1790లో #నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్, తనకు అత్యంత నమ్మకస్తులు, అత్యంత క్రూరులైన సహచరులు, సైన్యంతో కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు.. 

అప్పటికి ఆ ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగ ఊరేగింపును జరుపుకుని ఆనందంగా ప్రసాదాలు భుజించి విశ్రమించడానికి సిధ్దమౌతున్నారు.. 

టిప్పు ఆలయానికి చేరుకుని ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు.. 

200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను ఉపయోగించినా మూడు రోజులు సమయం పట్టింది..

అంటే ఎంత సంపద కొల్లగొట్టాడో..

ఆ రోజుల్లో సంపద దేవాలయాల్లో దాచబడేది..

టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు..


ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ #మైసూరు_మేల్‌కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు..


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు..

కారణం ఆమె వంశంలోని వారు (#మేల్కోటె_అయ్యంగార్) కూడా ఊచకోత కోయబడిన 800 మందిలో ఉన్నారు..


చరిత్ర పుస్తకాలలో టిప్పు చిత్రం చాలా అందమైన శ్రావ్యమైన, శాంతి, ప్రేమగల చిత్రంగా చేర్చబడింది, కాని లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క దిగువ వాస్తవ చిత్రాన్ని చూడండి.. 


భారతీయ చరిత్రను ఖాన్-గ్రెస్ మరియు కుమ్మీలు ఎలా పూర్తిగా మార్చి వేశారో టిప్పుసుల్తాన్ విషయమే మంచి ఉదాహరణ..


నరరూప రాక్షసుడు (టిప్పుచే) ఊచకోతకు మరియు దోచుకోబడ్డ దేవాలయాల జాబితా..👇 


త్రిపాంగోట్, 

త్రిచెంబరం, 

తిరునవయ, 

తిరువన్నూర్, 

కాలికట్ తాలి, 

హేమాంబికా ఆలయం, 

పాల్ఘాట్ లోని జైన దేవాలయం, 

మామియూర్, 

పరంబతాలి, 

వెంకటంగూ, 

పెమ్మాయనడు, 

తిరువంజుకులం, 

తేరుమనవ, 

తైమళూన్, 

తెమపనుమ, 

వడకళ కేరళీశ్వర, 

త్రిక్కండియూర్, 

సుకాపురం, 

భగవతి ఆలయం, 

మరణేహి ఆలయం, 

వెంగర ఆలయం, 

టికులం, 

రామనాథక్రా, 

అజింజలం, 

నరహంతకుడు టిప్పు, ప్రధాన పండుగ రోజులనే ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకునేవాడు..

కారణం: ఆ రోజున అధిక భక్తులు చేరుకుంటారు మరియు గరిష్ట సంపదను తీసుకువచ్చేవారు..

అప్పట్లో అధిక దేశ సంపద దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది..

టిప్పుసుల్తాన్ : 

1.కిట్తూరు చెన్నమ్మ రాజ్యంలో మతం మారనందుకు 40,000 మందిని తలలు నరికించాడు.

2.కేరళలో మతం మారని 10,000 మంది బ్రాహ్మణులకు బలవంతంగా సున్తీ చేయించాడు. 

3.హిందూ స్త్రీలను వాడి సైనికులకు బహుమతిగా ఇచ్చేవాడు.

4.ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్న హిందూ యువకులను నపుంసకులుగా మార్చేవాడు. పరమ దుర్మార్గుడు వాడు.

5. కర్ణాటకలోని కొడగు హిందువులను ఊచకోత కోసాడు.

6.తిరుపతి కళ్యాణ వేంకటేశ్వరుని దోపిడీ చేసాడు టిప్పు తండ్రి హైదర్ అలీ.

7.కొడగు హిందూ స్త్రీల చన్నులు కోయించాడు టిప్పు సుల్తాన్.

8.చేతులు పైకెత్తించి చంక వెంట్రుకలు కనబడ్డ ప్రతి హిందూ బాలుడినీ చంపిన కసాయి టిప్పు.

9.కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోటె ప్రాంతంలో పవిత్రమైన దీపావళి పర్వదినం రోజు 800 మంది వేద పండితులను, చిన్న పిల్లలను, మహిళలను దారుణంగా గొంతులు కోసి హత్యలు చేశాడు టిప్పు సుల్తాన్, దీనికి నిరసనగా మెల్కోటె ప్రాంతంలో నేటికీ హిందువులు దీపావళి పండుగ చేసుకోవడం లేదు. కర్ణాటక కేరళ ప్రాంతాల్లో దాదాపు లక్ష మంది పైన అమాయక హిందువులను క్రూరంగా దారుణంగా హత్యలు చేశాడు ముస్లిం మతోన్మాది టిప్పు సుల్తాన్. వేలాది హైంధవ దేవాలయాల పైన దాడి చేసి ఆలయలలో వున్న విలువైన సంపదను దోపిడీ చేసి, ఆలయాలను మసీదులుగా మార్చాడు టిప్పు సుల్తాన్.


చరిత్రను హిందువులకు వ్యతిరేకంగా వ్రాసిన సంఘటనకు టిప్పూ చరిత్ర గొప్ప ఉదాహరణ. టీ.వీ ల్లో వచ్చే సీరియళ్ళు చూసి టిప్పును గొప్ప దేశభక్తుడూ, పరిపాలనాదక్షుడు అని భ్రమపడుతున్న అమాయక సెక్యులర్లూ, టిప్పూ కత్తి మీద ఏం రాసుందో ఒక్కసారి చదవండి.. "కాఫిర్‌లను ఊచకోతకోసిన ముస్లిం వీరుడు.." అని రాసుంటుంది. (కాఫిర్‌లు అంటే వాడి భాషలో హిందువులు..)


#TipuSultan #Melkote #Deepavali

కామెంట్‌లు లేవు: