4, ఏప్రిల్ 2022, సోమవారం

నౌరోజ్ కా మేళా*

 అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో *నౌరోజ్ కా మేళా* ఏర్పాటు చేయిస్తుండే వాడు..❗

ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు ....❗

అక్బర్ ఈ జాతరలో ఆడవారి మారు వేషాలతో వెళ్ళుచుండే వాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దం చేయుదురో.... వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు....❗

ఒక రోజు ఈ నౌరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది.....❗

ఆమె పేరు బాయిసా కిరణ్ దేవి....❗

ఆమె వివాహం బీకానేర్ యొక్క మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది..❗

బాయిసా కిరణ్ దేవి సౌకర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం....❗ మరియు అతను ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే, దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు....❗

అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించగానే ....

కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది.....❗

మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా....❗నరాధముడా, ❗ నా గురించి సరిగ్గా ఎరుగ నట్లున్నావు, ఎవరి పేరు చెప్తే  నీకు నిద్ర పట్టదో...., ఆ నేను మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను ....

 నీ చివరి కోరిక ఏమిటో చెప్పు ....❓

అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి....❗

ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే, ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి🤴🏻 కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని....❗ అనుకొని ఉండడు.

అక్బర్ అన్నాడు:- మిమ్మల్ని గుర్తించ లేకపోయారు, నా ద్వారా తప్పు జరిగిపోయింది .... నన్ను క్షమించు దేవీ❗...!

దీనితో కిరణ్ దేవి బాయిసా  అన్నది:- ఇక మీదట ఢిల్లీలో ఈ నౌరోజ్ మేళా జరగొద్దు....❗

అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు ....❗

అక్బర్🤴🏻 చేతులు👏🏻 జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు....❗

ఇక రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు....❗

ఈ దృష్టాంత వర్ణనము  

గిరిధర్ ఆసియ ద్వారా రచించిన *సగథ రాంబో* పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.

బీకానేర్ సంగ్రహాలయంలో  ఉన్న ఒక పేయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.

 కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై

కత్తి దూయడం..❗  ఈ హఠాత్ పరిణామము వలన

అక్బర్ కు🤲🏼 చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది.....❗❗

అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.

ఈ ప్రకారము ఈ పోస్ట్ ను  షేర్ చేయండి తప్పక చేయండి. మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ కథను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి. తద్వారా మన గౌరవమయ జీవనశైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగణల శౌర్య ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి.

కామెంట్‌లు లేవు: