శ్రీభారత్ వీక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు 🌹
కైలాస గిరిపై నుంచి ప్రపంచాన్ని పరిరక్షిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు వందనాలు సమర్పిస్తూ మహా శివరాత్రి సందర్భంగా శ్రీభారత్ వీక్షకులకు అందిస్తున్న చక్కటి గీతం.. కైలాస గిరి నుండి కాశికై.. రచన- మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. గానం.. శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మనలనందరినీ ఆశీర్వదించడానికి ఉపకరించే గీతం. వినండి.. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి