24, డిసెంబర్ 2022, శనివారం

భూపరీక్ష విధానం

 [22/12, 3:27 am] +91 98850 30034: వాస్తు శాస్త్రము నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ . 


   గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను , కొన్ని ఊట భూములుగాను , కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం. 


 *  స్థలపరీక్ష మొదట పద్దతి. - 


       గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది , నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు . ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు. 


 * స్థలపరీక్ష రెండొవ పద్దతి. - 


      గృహనిర్మాణం చేయదలచిన భూమి మధ్యభాగమున హస్తము లోతున ఒక గొయ్యి తవ్వవలెను . ఆ తవ్విన మన్నుతోనే మరలా ఆ గొయ్యిని పూడ్చవలెను . అలా పూడ్చగా మన్ను మిగిలినచో ఆ భూమి గృహనిర్మాణమునకు ప్రశస్తమైనదిగా తెలియును. మన్ను తక్కువ అయినచో ఆ స్థలము గృహనిర్మాణమునకు అనువైనది కాదు అని తెలుసుకోవలెను . మన్ను సరిపోయిన మధ్యమము . 


          పైన తెలిపిన రెండు పద్ధతులు అందరు మహర్షులు అంగీకరించి ఉన్నారు. 


         అలా గొయ్యి తవ్వుచున్న సమయంలో వివిధరకములు అయిన పురుగులు , కప్పలు , కీటకములు , ఊక , ఎముకలు , భస్మము మొదలైనవి కనపడుట యజమానికి మంచిది కాదు. బొగ్గులు , కాలిపోయిన కర్రలు , గవ్వలు మొదలైనవి కనపడిన స్థలము నందు గృహనిర్మాణం చేసి అందు నివసించుచున్న రోగములచేత , దరిద్రముచేత భాధలు పడుదురు. శల్యము ( ఎముక ) భూమి యందు ఆరు అడుగులకు పైగా లోతులో ఉన్నచో ఎటువంటి కీడూలేదని పురాతన వాస్తుశాస్త్ర గ్రంధాలలో ఉన్నది. 


          దర్భలతో కూడుకొని ఉన్న భూమి గృహనిర్మాణానికి శుభప్రదమైనది. రక్తవర్ణం గల భూమి రాజ్యసంపదలు , వాహనయోగం కలిగించును. కాశిగడ్డివలె పచ్చటి భూమి విశేష ధనయోగమైనది. సాధారణ గడ్డితో కూడి ఉండు నల్లటి భూమి గృహనిర్మాణానికి యోగ్యమైనది కాదు. 


 వాస్తుశాస్త్రం నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ  - 2 . 


   అంతకు ముందు పోస్టులో భూపరీక్షా విధానం గురించి తెలియచేసాను . ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయవలెనో , ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయకూడదో , భూములలో రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


 *  మద్ది , రావి , తులసి , గరికె , విష్ణుక్రాంత , కొండగోగు , బూరుగ , సుగంధి , చిలుకలు , పావురములు , హంసలు మొదలైనవి కలిగి ఉండిన భూమి శైలభూమి అనబడును. ఈ భూమికి తూర్పు , ఉత్తరములలో నదీప్రవాహములు , చెరువులు , నూతులు , నీటితో ఉన్న గుంటలు ఉన్నచో శ్రేష్టము . అట్టి నీటివనరులు దక్షిణ పశ్చిమములలో ఉండరాదు. ఇట్టి భూమిలో ముండ్లతో ఉన్న చెడ్డ వృక్షములను తీసి గృహనిర్మాణం చేయుట ఐశ్వర్య ప్రదము. 


 *  బీటలు బారిన భూమి మరణము కలుగచేయును. పాముపుట్టలు కలిగిన భూమి ధననాశనము కలుగచేయును. శల్యములు కలిగిన భూమి నిత్యము నష్టములను కలుగచేయును. విషమాకారముగా ఉన్న భూమి శత్రుభయము కలుగచేయును. 


 *  పుర్రెలు , రాళ్లు , పురుగులు , పాముపుట్టలు , బొరియలు , గోతులు , ఎలుకలు , ఇసుక , పొట్టు , బొగ్గులు , వృక్షముల వేళ్ళు , బురద , పెంకు ముక్కలు , బూడిదతో ఉన్న భూములు , ముండ్లచెట్లు , కోట సమీప ప్రదేశములు , దుష్టమృగములు సంచరించు ప్రదేశములు , ఇనుము కరిగించి పనులు చేయు స్థలములు , నాలుగు వీధుల మధ్యస్థలము , వీధి శూలలు గల ప్రదేశములు గృహనిర్మాణానికి పనికిరావు. ధనక్షయం , కులక్షయం , నానావిధములు అయిన కష్టాలను కలుగచేయును . 


 *  బొంతజెముడు , ఇరుగుడు మొదలైన చెట్లతో , చిన్న ఇసుకరాయి గల భూములు , ఎక్కడ తవ్వినను నీటిజలాలు లేని భూములు ఆగ్నేయ భూములు అనబడును. ఇవి దరిద్రము కలుగచేయును . 


 *  నక్కలు , కంకరరాళ్ళు గల భూమి వాయువ్యభూమి అనబడును. ఇది గృహనిర్మాణానికి పనికిరాదు. దరిద్రము కలుగచేయును. 


 *  వృక్షములు కల భూమి వారుణ  భూమి అనబడును. ఇందు గృహనిర్మాణం చేసి నివసించువారలకు సకల సంపదలు కలిగి అభివృద్ది దాయకంగా ఉండును. 


 *  ముండ్లు గల వృక్షములు , దొంగలు సంచరించు ప్రదేశములు , కారము , తీపివాసన గల భూములు , ఎక్కడ నిలబడిన తలనొప్పి వచ్చునో అట్టి భూములలో మానవులు గృహనిర్మాణం చేయరాదు . వాటిని రాక్షస భూములు అని పిలుస్తారు. 


 *  బూరుగచెట్టు , పొగడ , తాండ్ర, సరుగుడు చెట్లు , గాడిదలు , ఒంటెలు , పందులు , చండాలురు , చౌడునేలలు , దుర్వాసన కల భూములు పిశాచ భూములు అనబడును. ఇవి గృహనిర్మాణమునకు యోగ్యములు కావు. సర్వనాశనం కలుగచేయును . 


 *  చింత, బూరుగు , గానుగ , వెదురు , పత్తి , జిల్లేడు , దాసాని , ముళ్ళులేని వృక్షములు , హంసలు , సాధుజంతువులతో ఉన్న భూములు వైష్ణవభూములు అనబడును. ఇట్టి భూములకు ఉత్తరదిక్కున నదీప్రవాహములు , తటాకములు , నూతులు ఉండటం శ్రేష్టము . 


 *  అరటి , పనస, మామిడి , పొన్న , పొగడ , నెల్లి , వావిలి , పొదరి , నల్లకలువ , మొదలగు వృక్షములు ఉండి సువాసన గల భూములు ధన , ధాన్య సమృద్ధిని కలుగచేయును. 


 *  వావిలి , వసంత, గరిక , మోదుగ , తెల్లగన్నేరు , మల్లిక , ఉడుగ , ఇప్ప మొదలగు వృక్షములతో ఉండి బూడిద వాసన గల భూములయందు గృహనిర్మాణం చేసినచో అన్నవస్త్రములు , సుఖం , ఐశ్వర్యము కలుగును. 


 *  ఉడుగ చెట్లు , పిల్లులు , ముంగీసలు , కుందేళ్లు , చక్రవాక పక్షులు , తోడేళ్ళు గల భూములు , శౌర్య , వీర్య , సకలసంపదలు కలుగచేయును . 


           వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు. మానవుడు తాను నిర్మించుకున్న గృహము నందు సుఖముగా , సంతోషముగా సరైన గాలి , వెలుతూరు వచ్చే విధముగా ఒక పద్దతి ప్రకారం ఎలా గృహనిర్మాణం చేయాలో మన పూర్వీకులు మనకు తెలియచేసిన గొప్పవరం ఈ వాస్తుశాస్త్రం. 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[23/12, 6:01 am] +91 98850 30034: సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ  - ఔషధ గుణాలు  .


 కొర్రలు యొక్క ఉపయోగాలు  -


 *  కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .


 *  శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.


 *  కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.


 *  శరీరం నందు వేడిని కలిగించును.


 *  జ్వరమును, కఫమును హరించును .


 *  జీర్ణశక్తిని పెంచును.


 *  రక్తమును వృద్దిచేయును.


 *  నడుముకు మంచి శక్తిని ఇచ్చును.


 *  అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.


 *  గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.


 *  కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .


 *  కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .


 *  కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .


 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.


 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.


 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.


   సామలు యొక్క ఉపయోగాలు  - 


 *  సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 


 *  చలవ , వాతమును చేయును . 


 *  మలమును బంధించును . 


 *  శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 


 *  ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.


 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.


 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 


  రాగుల యొక్క ఉపయోగాలు  - 


 *  వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 


 *  రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 


 *  శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 


 *  మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 


 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 


 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 


 *  కఫాన్ని పెంచును. చలవ చేయును . 


 *  శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.


 *  ఆకలిదప్పికలను అణుచును.


 *  విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 


 *  రాగుల్లో  పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .


 *  రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 


 *  మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 

కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.


 *  రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 


 *  రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

 

 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[24/12, 3:33 am] +91 98850 30034: ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి దురదలు తగ్గించుట కొరకు నెను ప్రయోగించిన ఔషధ విధానం  - 


   అల్లం , ధనియాలు , జీలకర్ర , వాము , తులసి , నిమ్మరసం , తేనే వీటికి సమానంగా 3 గ్రాముల చొప్పున తీసుకుని రోజుకి రెండుసార్లు ఉదయం పరగడుపున , సాయంత్రం ఆహారానికి రెండు గంటల ముందు తీసికొనవలెను. కేవలం 2 నుంచి 3  రోజులలో ఎటువంటి మొండి దురదలు అయినా మాయం అవుతాయి. 


 గమనిక  -


      టీ మరియు కాఫీ పూర్తిగా ఆపి వేయాలి .


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: