20, జులై 2024, శనివారం

ఆపాదించుకోదగిన

  

మహా 

... నేటికీ ఆపాదించుకోదగిన గ్రంథం. శకుంతల దుష్యంతుల కథ, తరవాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వీటికి ఈ తరంతో పోలిక... హిడింబ భీముల  ప్రణయం, అందుకు కుంతీ దేవి ఎలా కారణమైంది.... ద్రౌపదిని పాండవులు వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం. ఇలా ఎన్నో అంశాలకు సమాధానాలు ఉషశ్రీ ఉపన్యాసంలో లభిస్తాయి. నలభై ఏళ్లకు ముందు విజయవాడ కొత్త గుళ్ళు ప్రాంగణంలో చేసిన ఈ ప్రవచనం అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. ఆసాంతం వినండి. మీ సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చెయ్యండి.

కామెంట్‌లు లేవు: