29, ఆగస్టు 2024, గురువారం

మాతెలుగుతల్లికీ



తెలుగదేలయన్న దేశంబుతెలు,గేను

తెలుగు వల్లభుండ!

తెలుగొకండ యెల్లనృపులుగొలువ

ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగులెస్స!!

-శ్రీకృష్ణదేవరాయలు-ఆముక్తమాల్యద!

       సకలదేశభాలయందు పరిచయముగల కర్ణాటక రాజ్యచక్రవర్తి రాయలనోట వెలువడిన మాట యిది.

      తెలుగు తియ్యనిభాష.సకలదాక్షిణాత్యభాషలలో మధురాతి మధురమైనది.అట్టి మాతృభాషను విస్మరించి మనం ఇతరభాషలవైపు పరుగుబెట్టటం హాస్యాస్పదం.

      మనంతెలుగులోనే మాటలాడుదాం.తెలుగుగ్రంధాలనుచదువుదాం.

ఇంటా బయటా తెలుగును విస్తరిద్దాం.తెలుగుకు వెలుగుపూవులు పూయిద్దాం.

       మాతెలుగుతల్లికీ

మల్లెపూదండ!

    మాకన్నతల్లికీ

    మంగళారతులు!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: