👉ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.
👉అదే రోజున పరశురామ జయంతి .
మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
1. పరశురాముని
జన్మదినం
2. పవిత్ర గంగా నది
భూమిని తాకిన
పర్వదినం
3. త్రేతాయుగం
మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు
తన బాల్యమిత్రుడైన
కుచేలుని కలుసుకొన్న
దినం
5. వ్యాస మహర్షి
“మహా భారతము”ను,
వినాయకుని
సహాయముతో,
వ్రాయడం
మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు
అజ్ఞాతవాసములో
వున్న పాండవులకు
అక్షయ పాత్ర
ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి
కుబేరుడు
శ్రీమహాలక్ష్మితో
సమస్త సంపదలకు
సంరక్షకునిగా
నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు
“కనకధారాస్తవం” ను
చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి
తన అవతారాన్ని
స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు
దుశ్శాసనుని
బారినుండి
కాపాడిన దినం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి