23, అక్టోబర్ 2021, శనివారం

ప్రశ్నావళి

 వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?

________________________________


(1) దారుకావనం మహాబుుషులకు సపత్నులకు సత్ పురుషులకు ఆలవాలం. ఈ దారుకావనంలో బిక్షాటన చేసిన దెవరు ?


(అ) బిక్షాటన ప్రవృత్తిగా గల పరమశివుడు

(ఆ) ఒకసంవత్సర విదేశీయానంలో నున్న అర్జునుడు

(ఇ) మాయావేషంలో రాక్షసులను మభ్యపెట్టిన ఇంద్రుడు

(ఈ) బ్రహ్మచర్యవ్రతంలోనున్న బుుష్యశృంగుడు.


(2) కిరాతార్జునీయకథను సంస్కృతంలో వ్రాసినవాడు భారవి. కిరాతార్జునీయంలో శివుడు అర్జునునకు ఇచ్చిన అస్త్రమేది ?


(అ) భైరవాస్త్రం

(ఆ) నాగాస్త్రం

(ఇ) పాశుపతాస్త్రం

(ఈ) ప్రమదగణాస్త్రం


(3) ముసిడిచౌడయ్య కథగల గ్రంథమేది ?


(అ) బసవపురాణం

(ఆ) పండితారాధ్యచరిత్ర

(ఇ) వృషాధిపశతకం

(ఈ) అనుభవసారం


(4) వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?


(అ) మహకవి కాళిదాసు

(ఆ) వీరభద్రవిజయ గ్రంథకర్తైన పోతనామాత్యుడు

(ఇ) పిల్లలమర్రి పిన వీరభద్రుడు

(ఈ) శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి బానయ.బానయ పంచతంత్రగ్రంథాన్ని వ్రాసి లక్ష్మినారాయణ పండితులకు అంకితమిచ్చాడు.ఆ బానయే వాణి నా రాణి అన్నాడా


(5) విరాటపర్వంలో ద్రౌపతిని వేధించినవాడెవరు ?


(అ) కీచకుడు

(ఆ) జరాసంధుడు

(ఇ) మాలాకారుడు (దండలు కూర్చువాడు) మోదకుడు

(ఈ) గజవాహిణి అధికారైన అహోబలుడు


(6)ఉత్తరభారతంలోని మధురానగర నిర్మాత ఎవరు ?


(అ) వసుదేవుడు

(ఆ) కంసుడు

(ఇ) భరతుడు

(ఈ) శత్రుఘ్నుడు


(7) మత్స్యయంత్రమును భేదించినవాడెవరు ?


(అ) శ్రీకృష్ణుడు

(ఆ) భీమసేనుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) అశ్వత్థామ


(8) మత్స్యయంత్రాన్ని భేదించినవాడెవరు ?


(అ) కార్త్యవీర్యుడు

(ఆ) పాండవమధ్యముడు

(ఇ) కృపి

(ఈ) కృపాచార్యుడు


(9) రెండుసార్లు తాత్కాలికంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?


(అ) రాజగోపాలాచారి

(ఆ) ఐ.కే.గుజ్రాల్

(ఇ) జవహార్ లాల్ నెహ్రు

(ఈ) గుల్జారిలాల్ నందా


(10) స్వతంత్రభారతానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?


(అ) లార్డ్ మౌంట్ బాటెన్

(ఆ) జనరల్ కరియప్ప

(ఇ) రాజగోపాలాచారి

(ఈ) సర్డార్ వల్లభాయ్ పటేల్


_____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. గోరంట్ల, అనంతపురం జిల్లా.


  జవాబులను 


 


వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?

________________________________


(1) దారుకావనం మహాబుుషులకు సపత్నులకు సత్ పురుషులకు ఆలవాలం. ఈ దారుకావనంలో బిక్షాటన చేసిన దెవరు ?


(అ) బిక్షాటన ప్రవృత్తిగా గల పరమశివుడు✅

(ఆ) ఒకసంవత్సర విదేశీయానంలో నున్న అర్జునుడు

(ఇ) మాయావేషంలో రాక్షసులను మభ్యపెట్టిన ఇంద్రుడు

(ఈ) బ్రహ్మచర్యవ్రతంలోనున్న బుుష్యశృంగుడు.


(2) కిరాతార్జునీయకథను సంస్కృతంలో వ్రాసినవాడు భారవి.కిరాతార్జునీయంలో శివుడు అర్జుననకు ఇచ్చిన అస్త్రమేది ?


(అ) భైరవాస్త్రం

(ఆ) నాగాస్త్రం

(ఇ) పాశుపతాస్త్రం✅

(ఈ) ప్రమదగణాస్త్రం


(3) ముసిడిచౌడయ్య కథగల గ్రంథమేది ?


(అ) బసవపురాణం✅

(ఆ) పండితారాధ్యచరిత్ర

(ఇ) వృషాధిపశతకం

(ఈ) అనుభవసారం


(4) వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?


(అ) మహకవి కాళిదాసు

(ఆ) వీరభద్రవిజయ గ్రంథకర్తైన పోతనామాత్యుడు

(ఇ) పిల్లలమర్రి పిన వీరభద్రుడు✅

(ఈ) శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి బానయ.బానయ పంచతంత్రగ్రంథాన్ని వ్రాసి లక్ష్మినారాయణ పండితులకు అంకితమిచ్చాడు.ఆ బానయే వాణి నా రాణి అన్నాడా


(5) విరాటపర్వంలో ద్రౌపతిని వేధించినవాడెవరు ?


(అ) కీచకుడు✅

(ఆ) జరాసంధుడు

(ఇ) మాలాకారుడు (దండలు కూర్చువాడు) మోదకుడు

(ఈ) గజవాహిణి అధికారైన అహోబలుడు


(6)ఉత్తరభారతంలోని మధురానగర నిర్మాత ఎవరు ?


(అ) వసుదేవుడు

(ఆ) కంసుడు

(ఇ) భరతుడు

(ఈ) శత్రుఘ్నుడు✅


(7) మత్స్యయంత్రమును భేదించినవాడెవరు ?


(అ) శ్రీకృష్ణుడు✅

(శ్రీకృష్ణుడు మద్రరాజు ప్రకటించిన స్వయంవరంలో పాల్గొని, మత్స్యయంత్రాన్ని భేదించి లక్షణను పరిణయమాడాడు.)

(ఆ) భీమసేనుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) అశ్వత్థామ


(8) మత్స్యయంత్రాన్ని భేదించినవాడెవరు ?


(అ) కార్త్యవీర్యుడు

(ఆ) పాండవమధ్యముడు✅

(ఇ) కృపి

(ఈ) కృపాచార్యుడు


(9) రెండుసార్లు తాత్కాలికంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?


(అ) రాజగోపాలాచారి

(ఆ) ఐ.కే.గుజ్రాల్

(ఇ) జవహార్ లాల్ నెహ్రు

(ఈ) గుల్జారిలాల్ నందా✅


(10) స్వతంత్రభారతానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?


(అ) లార్డ్ మౌంట్ బాటెన్

(ఆ) జనరల్ కరియప్ప

(ఇ) రాజగోపాలాచారి✅

(ఈ) సర్డార్ వల్లభాయ్ పటేల్


_____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. గోరంట్ల, అనంతపురం జిల్లా.

కామెంట్‌లు లేవు: