4, ఏప్రిల్ 2023, మంగళవారం

మొత్తం మాయమైపోయింది...

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 👉 *సరిగ్గా గుర్తులేదు కానీ* 

 *చాలా కాలం  క్రితం*  


పెరియార్ భావజాలంతో ఉరకలేస్తున్న అక్కడి ఓ ద్రావిడ పార్టీ పెద్దలు హిందూ ద్వేషంతో రగిలిపోతూ, బ్రాహ్మణ విద్వేషంతో  ఓ పనికిమాలిన పనికి నడుంకట్టింది...


అదేమిటంటే.

రాఖీ పూర్ణమి రోజున అందరు బ్రాహ్మణులు కొత్త జంధ్యం మార్చుకునే ఓ ఆనవాయితీని అపహాస్యం చేస్తూ, వచ్చే రాఖీ పూర్ణమి కి పందులకు జంధ్యం వేయబడును అని ప్రకటించి, అందుకు ఓ పెద్ద వేదికను కూడా ప్రకటించి తమ కార్యాచరణను మొదలు పెట్టారు,


దీనిపై బ్రాహ్మణ సంఘాలతో పాటు ఎన్నో హిందూ సంఘాలు కూడా భగ్గుమన్నాయి,


అయినా లెక్కచేయక హిందూ సంఘాలను మరింతగా రెచ్చెగొడుతూ, పందులకు జంధ్యం వేసే కార్యక్రమం నడిపిస్తున్నారు...


ఎంత చెప్పినా వినే స్థితిలో వాళ్ళు లేరు...

ఎన్ని నిరసనలు చేసినా ఫలితం లేదు...


ఇలా సుమారు ఓ రెండు రోజులు గడిచాక దీన్ని ఎలా అడ్డుకోవాలి...??


అని అనేక మంది ఆలోచిస్తుండగా...


అప్పుడు ఓ పెద్దాయన మీడియా ముందుకు వచ్చి,


వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు,

దయచేసి ఆ ద్రావిడ పార్టీ వాళ్ళను ఆడ్డుకోకండి,


మా నాన్న గారు నాకు జంధ్యం వేశారు,

నేను నా కొడుక్కి జంధ్యం వేశాను,

నా కొడుకు నా మనవడికి జంధ్యం వేశాడు,


ఇలా ఎవరి సంతానానికి వాళ్ళు జంధ్యం వేయడం సాంప్రదాయమే కదా...??


కాబట్టి దయచేసి వాళ్ళను ఆడ్డుకోకండి అని చెప్పి వెళ్ళిపోయాడు...


అంతే తెల్లవారి నుండి జంధ్యాలు వేసే బ్యాచ్ మొత్తం మాయమైపోయింది...😂😂😂


దీన్నే కుక్కకాటికి చేప్పదెబ్బ అంటారు..తిట్టి అరచి కోపడి అవతల వారి ఈగో satisfy చేయడం ఎందుకు నీ అరుపులకు విలువ లేదు అని వదిలేసి ఇలా కొడితే కుష్మాoడం పగలాలి..

సేకరణ వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: