శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య అడిగింది:
"రామా నువ్వే రావణుడిని సంహరించావా?"
శ్రీరాముడు చెప్పాడు "అమ్మా... రావణుడు అసాధారణ పండితుడు,మహా పరాక్రమశాలి, శివభక్తుడు, అతడు శివతాండవ స్తోత్రం రచించిన గొప్ప భక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదు... అతని అహంకారమే అతన్ని ఓడించింది."
ఈ కథ మనకు చెప్పే సత్యం:ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృథా అవుతాయి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు.అహంకారం నాశనానికి దారి...వినయం విజయానికి పునాది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి