9, ఏప్రిల్ 2021, శుక్రవారం

విశ్వేశ్వరస్వామికి

 *🚩🕉️కాశీలోని విశ్వేశ్వరస్వామికి మందిరం పక్కన ఉన్న..సగము మందిరంగా,సగము మసీదుగా..ఉన్న నిర్మాణంపైన సర్వే చేయమని..పురావస్తు శాఖ వారిని ఆదేశించిన వారణాసి న్యాయస్థానం..కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేయనున్నారు, వారి సర్వే ప్రకారం అక్కడ మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని తేలితే...అయోధ్యలో శ్రీ రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్టు గానే..కాశీలో విశ్వేశ్వర మందిరాన్ని మళ్లీ నిర్మిస్తారు.. భారతీయ జనతా పార్టీ సాధించబోయే మరో చారిత్రాత్మక విజయానికి నాంది పునాది పడింది...🛕🔱*


*🚩వారణాసి కోర్టు తెలిపిన ప్రకారం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ వెయ్యాలి..వారంతా పురావస్తు శాఖకు, చారిత్రాత్మక జ్ఞానం కలిగిన వారు ఉండాలి.. ముగ్గురు సభ్యులు హిందూ ధర్మానికి చెందిన వాళ్లు ఉండాలి, ఇద్దరు మైనార్టీ MUSLIM వర్గానికి చెందిన వారు ఉండాలి..త్వరగా సర్వే చేసి అన్ని చారిత్రాత్మక ఆధారాలు, వాస్తవాలతో కోర్టుకు నివేదిక సమర్పించాలని మరి కోర్టు ఆదేశించడం జరిగింది...*


*🔥వాస్తవానికి భారతదేశం పూర్తిగా హిందూ సనాతన భారతదేశం...మొఘల్ రాజులు పరమ దుర్మార్గులు, అక్రమ వలసదారులు, హిందుస్థాన్ మీద దండయాత్ర చేసి అక్రమంగా వచ్చి చొరబడి దేశాన్ని ఆక్రమించుకొని, అత్యంత పరమ దుర్మార్గమైన కిరాతక పాలన చేశారు... లక్షలాది దేవాలయాలను గొప్ప సంపద కలిగిన హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నింటిని ధ్వంసం చేశారు, కూలగొట్టారు తగలబెట్టారు..కోట్లాది రూపాయల దేవాలయాల సంపదను దోచుకున్నారు..భారత దేశంలో వేలాది మందిరాలను పడగొట్టి, అత్యంత అక్రమంగా వేలాది మసీదులను నిర్మించారు..చూసినా హిందూ దేవాలయాల చిహ్నాలు, అవశేషాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి..మరికొన్నింటిని మీద అయితే సగం మసీదు సగం మంది రంగా ఉంటుంది..*


 *🔥చరిత్రాత్మక మందిరాలు దుర్మార్గుల చేతిలో నాశనం చేయబడ్డాయి...స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ బాయ్ పటేల్ లాంటి వారు ఎంతో పోరాడిన.. దొంగ గాంధీ నెహ్రూలు దగుల్బాజీలు.. ఇస్లామిక్ మతోన్మాదుల ముడ్డి కడుగుతూ వాళ్ళ సంక నాకారు..ఈ దేశాన్ని అవసరమైతే ఇస్లామిక్ దేశం చేయాలని పరమ కుట్రపన్నారు..గాంధీ నెహ్రూల గాడిది రాజకీయం వల్ల దేశం ముక్కలైపోయి..PAKISTAN ఇండియా గా విడిపోయింది.. దొంగ దిక్కులేని సెక్యులరిజం దేశంగా ఇండియా మారింది..ISLAMIC దేశం పాకిస్తాన్లో ఎన్నో వైభవం కలిగిన ఆలయాలను మందిరాలను, ఇస్లామిక్ మతోన్మాద గుండాలు పడగొట్టారు, సర్వనాశనం చేశారు, ఇప్పటికి కూడా ఇస్లామిక్ దేశాల్లో ప్రతినిత్యం హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి.. మనం పెట్టే ముష్టి, బిక్ష మీద బతికే బంగ్లాదేశ్ కూడా ఇటీవల హిందూ దేవాలయాల మీద దాడి చేసింది, ధ్వంసం చేసింది.. ఇదంతా దొంగ గాంధీ నెహ్రూల గాడిDA రాజకీయమే కారణం..*


*🚩భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెబుతుంది..HINDUS మనోభావాలను దెబ్బ తీసి మా మందిరాలను పడగొట్టే.. అక్రమంగా ఇస్లామిక్ రాజులూ మసీదులను నిర్వహించారు.. సర్వే చేయండి వాస్తవాలను తేల్చండి మా మందిరాలు మాకు అప్పగించండి అని మొదటి నుండి చెబుతుంది.. ఇది వాస్తవమే అయినా ఒక గొప్ప చారిత్రాత్మక పోరాటం.. హిందూ సనాతన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో.. సగర్వంగా గౌరవించ బడాలి భారతీయ జనతాపార్టీ అదే చేస్తుంది..రాబోయే రోజుల్లో కాశీలో రామమందిరం మాదిరిగానే విశ్వేశ్వర మందిరం గొప్పగా నిర్మించబడుతుంది..హిందువులంతా ఆనందోత్సాహాలతో సంతోషంగా ఉంటారు..జయహో నరేంద్ర మోడీ జయహో*


*🇮🇳🚩🕉️...S.R.R...🕉️🚩🇮🇳*


కాశీ విశ్వనాధ మందిరం దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు.నాడు హిందువులను కాఫిర్లని... హిందువుల ఆరాధనా పద్దతులు ఇస్లాం కు వ్యతిరేకం కాబట్టి ఔరంగజేబ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను కూల్చివేశాడు...హిందువులకు ప్రధాన పురాణపురుషులైన రాముని గుడిని బాబర్ కూల్చివేస్తే ..లయకారకుడు శివమందిరాన్ని దానితోపాటు 172 ఆలయాలను ఔరంగజేబ్ కూల్చివేశాడు.. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు ముస్లిం పాలకులచేతిలో కూల్చివేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. నేటి ఐసిస్ లకు ఆదర్శప్రాయుడు ఔరంగజేబు కాలంలో అప్పటి విశ్వనాధ మందిరం విధ్వంసం చేయబడింది మూల విరాట్టు విశ్వనాధున్ని నాటి ముస్లిం ఉగ్రవాదులనుంచి కాపాడడానికి సమీపంలోని బావిలో అప్పటి పూజారులు పడేశారు...ఇప్పటికీ దానిపైన ఇనుప మూత వేసి రక్షిస్తున్నారు... మహాదేవుడు అభిషేకప్రియుడు కదా అందుకే నీళ్ళలోనే ఉండడానికి ఇష్టపడ్డారేమో!!... తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఇప్పుడు యు.పి ఒక స్వయంసేవక్ చేతిలోకి వెళ్ళింది...ఆయన కరసేవకుడు కూడా.... విశ్వనాధుడు అలక వీడి యోగి ఆదిత్యనాధుడి చేతులమీదుగా స్వగృహప్రవేశం చేస్తారని మహాదేవుడ్ని ప్రార్దిస్తూ... హర హర మహాదేవ్....

కామెంట్‌లు లేవు: