2, మే 2021, ఆదివారం

నిజాలను

 Forwarded as received


*📌నిజాలను ఎందుకు దాచారో తెలుసు , కానీ ఎన్నాళ్ళు దాస్తారు ?📌*


*ప్రపంచంలో ఇపుడు 221+దేశాలున్నాయి. కానీ తన వేళ్ళతో తన కళ్ళనే పొడుచుకొని ' సంతోషించే ' దేశం మాత్రం ఒక్కటే - అది మన భారతదేశం.*


  ఈ ' పాయింట్ ' మీద కొన్ని రోజుల తరువాత కొంత వివరంగా వ్రాస్తాను.


*📍ప్రశ్న*


*1.కుంభమేళా , 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కోవిడ్ వైరస్ వ్యాపించడానికి కారణం కాదా ?*


 మరి అలాంటప్పుడు వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించింది ?  


*జవాబు🚩* 


ముందుగా , ఎన్నికలు9 నిర్వహించే Election Commission of India [ ECI]  ఒక స్వతంత్ర సంస్థ.


 అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల పెళ్ళికి ముహూర్తాలు పెట్టదు. 


*నిర్వహించకూడదు అని [ ECI] నిర్ణయం తీసుకొంటే కేంద్రప్రభుత్వం దానికి కట్టుబడివుండాల్సిందే.*


 కాబట్టి కేంద్రప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు - ఈ విషయంలో. 


*ఏప్రిల్ 24 న ఒక స్వతంత్ర సంస్థ నుండి నేను సేకరించిన డాటా చూడండి.*


*కోవిడ్ 2nd wave లో మరణాలు అధికంగా సంభవించిన రాష్ట్రాల్లో మొదటి 5 స్థానాల్లో వున్న రాష్ట్రాలు ఏవంటే* - [ప్రతి 10 000 మంది కోవిడ్ బాధితుల్లో మరణించిన వారి సంఖ్య ]


*1.దిల్లీ - 49 మంది*

2.మహారాష్ట్ర - 33 మంది

3.పంజాబ్ - 27 మంది 

4.మధ్య ప్రదేశ్ - 26 మంది 

5.చత్తీస్ ఘడ్ - 20 మంది  

 

*📌ఈ 5 రాష్ట్రాల్లో కుంభమేళా జరగలేదు , ఎన్నికలూ జరగలేదు.📌*


*మీడియా చెప్పని మరో వాస్తవం* - 


*దిల్లీ లో COVID బాధితులపై జరిపిన మెడికల్ పరీక్షల్లో 50 % మందిలో ,  పంజాబు కోవిడ్ బాధితుల్లో 90 % మందిలో British Variant  బయటపడింది.*


అంటే ప్రధాన కారణం అదే అని తేలింది. 


*అది ఎక్కడినుండి వచ్చింది ?*


* 📍2020 సెప్టంబరు-అక్టోబరు నుండి ' రైతు ఉద్యమం ' పేరుతో దిల్లీ , ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో సమ్మె చేస్తూ , వేల సంఖ్యలో గుమిగూడుతున్న రైతులకు మద్దతుగా ఇంగ్లాండ్ [ బ్రిటన్ , ఐర్లాండ్] నుండి వచ్చిన పంజాబీలు. వస్తూ వస్తూ ఖాళీగా రాకుండా  బ్రిటిష్ వేరియంట్ ను వెంటతెచ్చారు📍,*


ఇక్కడికొచ్చాక సమ్మెల్లో , ఇక్కడి రైతులతో పాటూ 

మాస్కులు లేకుండా వున్నారు.


 *ఒక వైపు సుప్రీం కోర్టు ఒక కమిటీ ని ఏర్పాటు చేసి మీ సమస్యలను కమిటీ కి చెప్పండి అంటే , ' మేం కమిటి తో మాట్లాడం , సమ్మె ఆపం' అంటూ మొండివాదన చేసింది ఎవరు ?*


*ఆక్సిజన్ ను ఆసుపత్రులకు చేరుస్తున్న ట్రక్కులకు దారి ఇవ్వకుండా ,  రోడ్లను ఆక్రమించింది ఎవరు ?*


 *మానవత్వాన్ని మరచిన ఈ రైతులను ఉసిగొల్పింది ఎవరు ?*


 *రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీ వీళ్ళను ఉద్దేశించి '' మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె ఆపకండి '' అని ప్రసంగాలు చేయలేదా ?*


 *ఈ సోకాల్డ్ రైతులకు నీరు , ఆహారం , ఉచిత వైఫై సౌకర్యాలు అందిస్తూ , వీళ్ళను ' సమ్మె ఆపొద్దు ' అని మంటకు కిరోసిన్ పోసింది కేజ్రీవాల్ , ఆప్  నాయకులు కారా ?*

[ వచ్చే పంజాబు ఎన్నికల కోసం ]


*అంతే కాదు దిల్లీకి శాపంగా , దేశానికి భారంగా మారిన ఈ కేజ్రీవాల్ చేస్తున్న దుర్మార్గం చూడండి.*


 *దిల్లీ లో నంగోలి అనేచోట రోజుకు 500 టన్నుల  ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే  ప్లాంట్ ను మార్చ్ 20 న దీలీ లోని కేజ్రీవాల్ ' ఆప్ ' ప్రభుత్వం మూసేయించింది.*


 ఎందుకు ? 


*ఇపుడు దిల్లీలో ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరతనే కదా ? మరి దీనికి బాధ్యులు ఎవరౌతారు ?*

 

*కేంద్ర ప్రభుత్వం దిల్లీ మహానగరానికి 72000 Remdesvir injections ను పంపివుంటే వాటిలో 25000 ను మాత్రమే ఉపయోగించింది దిల్లీ రాష్టప్రభుత్వం. మిగతా 47000 ఎక్కడికిపోయాయి ?*


*దిల్లీ యంత్రాంగం లో Disaster Management అనే విభాగం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే వుంటుంది , కేంద్రం చేతుల్లో వుండదు. మరి కేజ్రీవాల్ Disaster ను ఎందుకు Manage చేయలేదు ?*


*కానీ తన గొప్పలు చెప్పుకోవడానికి , రోజూ దినపత్రికల్లో , టివి చానెళ్ళలో తన ప్రచారం చేసుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ పెడుతున్న ఈ  ఖర్చు చూడండి.దిమ్మ తిరిగిపోతుంది.* 


*కేజ్రీవాల్ తన సొంత డబ్బా కొట్టుకొనే Advertisements కు  ఒక రోజు కు పెట్టే ఖర్చుతో 75000 సిలిండర్లను ఆక్సిజన్ తో నింపవచ్చు.*


*3 రోజులకు పెట్టే ఖర్చుతో  1 , 00 , 000 Remdesvir injections కొనవచ్చు.*


*5 రోజులకు పెట్టే ఖర్చుతో 200 ఆక్సిజన్ ప్లాంటులను పెట్టవచ్చు.*


*30 రోజులకు పెట్టే ఖర్చుతో 125 beds తో ఒక ఆసుపత్రినే ప్రారంభించవచ్చు.*


*ఇంత దుర్వినియోగం జరుగుతున్నా మీడియా ఎందుకు కేజ్రీవాల్ను నిలదీయదు ?*


*ఎందుకంటే ఆయన గవర్నమెంటు నుండి రోజుకు 3 కోట్ల ఆదాయం వుంది కాబట్టి.*


*ఈ యాడ్స్ అందుకొని డబ్బుచేసుకొనే చానెళ్ళలో ABP , India Today , Republic tv , Aajtak , TimesNow  మొదలైనవివున్నాయి.*


*మొన్న ఒక జర్నలిస్టు [ దిల్లీ ] లెక్కవేసాడు - India Today చానెల్ లో 8 గంటల వ్యవధిలో 22 మార్లు కేజ్రీవాల్ యాడ్ ప్రసారమౌతుందట.*

 

*8 ఆక్సిజన్ ప్లాంటులు పెట్టమని కేంద్రప్రభుత్వం దీలీ కేజ్రీవాల్ ప్రభుత్వానికి 2020 డీశెంబరు లో నిధులు ఇస్తే ఇంతదాకా పెట్టింది కేవలం 1 ప్లాంటునే.*


*10 ఆక్సిజన్ ప్లాంటులకు కేంద్రం 2021 జనవరి లో మహారాష్ట్ర శివసేన  ప్రభుత్వానికి నిధులిస్తే , అది పెట్టింది 1  ప్లాంటునే.*


*5 ప్లాంటులు పెట్టమని ప. బెంగాల్ మమత బెనర్జీ కి 2021 జనవరిలో నిధులిస్తే  ఇంతదాకా ఒక్క ప్లాంటును కూడా పెట్టలేదు.*


*📌దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎంత దారుణగా వుందంటే 48 గంటలక్రితం సాక్షాత్తూ Supreme Court  '' మీరు దిల్లీని నాశనం చేసారు, చేతకాకపోతే తప్పుకోండి.*

 *దిల్లీ నగర యంత్రాంగాన్ని మీరు తీసేసుకోండి అని కేంద్రప్రభుత్వానికి మేము చెపుతాం '' అని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది.📌*


 *ఈ వాస్తవాలను  మన తెలుగు మీడియా చెపుతున్నదా ?*

కామెంట్‌లు లేవు: