1, మే 2022, ఆదివారం

న్యాయవ్యవస్థ దారెటు

 సాక్షాత్ దేశ ప్రధానమంత్రినే అత్యంత హేయంగా దూశించిన... తుక్డే గ్యాంగ్ సభ్యుడు MLA జిగ్నేష్ మేవానికేమో వెంటనే "బెయిల్" దొరికింది....


అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు "హనుమాన్ చాలీసా" పఠిస్థామ్మన్నా MLA రవిరాణే & MP నవనీత్ రాణా దంపతులకేమో "బెయిల్" దొరకలేదు....


వాహ్ క్యా బాత్ హై...!

ఏమీ మన ఘనమైన కోర్టులు...!!

అహాఁ...

ఎంతెంత న్యాయమైన... నాణ్యమైన తీర్పులిస్తున్నాయో కదా మన కోర్టులు !!!

ఓహో...

ఎంత నిష్పక్షపాతమో కదా మన కోర్టుల్లో...


LONG LIVE INDIAN JUDICIARY ✊️✊️


ఇక ఆశ్చర్యమేంటంటే...

"హనుమాన్ చాలీసా పఠనం" చేస్తామన్న నవనీత్ దంపతులపైనేమో "రాజద్రోహం" కేసు...

ఇకదే ప్రధాన్ని దూశించిన తుక్డే గ్యాంగ్ జిగ్నేష్ మేవానీ పైనేమో ఆశామాషీ కేసులో వెంటనే 'బెయిల్' దొరికింది, అయితే ఆఁ మహానుభావుడు "బెయిల్' దొరికాక ఎయిర్పోర్ట్ కు ఒక మహిళా పోలీస్ అధికారి పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించగా పోలీసులు మళ్ళీ అరెస్టు చేసిన కేసులో కోర్టు మళ్ళీ "బెయిల్" ఇవ్వడమే కాకుండా, అసలు ఆఁ కేసు FIR నే కోర్టు తప్పుపట్టడం విశేషం...

అసలు మన న్యాయవ్యవస్థ దారెటు !!??


పై రెండు కేసుల్లో అటు రవి రాణా దంపతులు & జిగ్నేష్ మేవానీ ఇద్దరూ కూడా దళితులే కావడం యాదృచ్చికం....

గమనార్హం...


అయితే

కామెంట్‌లు లేవు: