15, సెప్టెంబర్ 2022, గురువారం

నిత్యాన్నదాన సత్రం

 బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము,  NH - 44

జోగుళాంబ గద్వాల జిల్లా.

==================

మహాలయ పక్షాలు - 

బ్రాహ్మణ సమారాధన

==================

తేదీ *11-09-2022 నుండి 25-09-2022 వరకు మహాలయ పక్షాలు* పురస్కరించుకుని పితృ దేవతలకు మహాలయ పక్షాలలో నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చి కార్యక్రమం చేసుకోవడం వీలుకాని వారికి, స్వంత ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నవారికి కూడా *బ్రాహ్మణ సమారాధన* అనే పితృ మోక్ష సేవా కార్యక్రమం అందరికి ట్రస్టు బోర్డు అవకాశము కల్పించినది. 

మీరు, మీ సన్నిహితులు ఈ సదవకాశం వినియోగించు కొనగలరని మనవి.


*Rs. 1000/-* నుండి ఆపైన పంపిన వారికి మన సత్రంలో *మహాలయ పక్షాలలో బ్రాహ్మణ సమారాధనను* మీరు సూచించిన వారి పేరుపై తిథి లేదా తేదీ రోజున చేయుటకు నిర్ణయించనైనది.


మీరు సత్రం *QR Code* లో డబ్బు వేసినట్లుగా మరియు అన్నదానం చేసే వారి పూర్తి వివరములు Watsup No. *9440722088* ద్వారా తెలియజేసినచో మీకు రశీదుని పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.

*కావున అందరు పితృ యజ్ఞంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము.*

                     ఇట్లు:-   ట్రస్ట్ బోర్డు

         బ్రాహ్మణ సత్రం,  బీచుపల్లి

కామెంట్‌లు లేవు: