22, జనవరి 2024, సోమవారం

హిదూత్వమంటే

 https://youtu.be/KHf028cV-0E?si=Y9JuPY_sxt485ou_


శ్రీభారత్ వీక్షకులకు అయోధ్య రాముని ప్రతిష్ఠాపన దినోత్సవ శుభాకాంక్షలు 🌹జనవరి 22 భారతీయులందరు గర్వించిన రోజు. అయోధ్యలో ప్రధాని మోడీ స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ జరిపించిన రోజు. ఇది మన దేశ పెద్ద పండుగ. బాలరాముని విగ్రహం అయోధ్యలో ఎందుకు ప్రతిష్ఠించవలసి వచ్చిందో, దానవల్ల దేశ ఖ్యాతి ఇంకెంతగా పెరుగుతుందో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత జంధ్యాల శరత్ బాబు గారు. హిదూత్వమంటే ఒక మతం కాదనీ, అది ఒక జీవన విధానమనీ ఆయన అంటారు. అందరి రాముని గురించి వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: