29, ఏప్రిల్ 2024, సోమవారం

కరెంటు కోతల్లేని దేశంలో

ఎందుకూ ఉపయోగపడని గుజరాత్  బీడు భూముల్లో  72 వేల ఎకరాల్లో గౌతమ్అదానీ ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ నిర్మించారు.  ఇది ముంబై వైశాల్యంతో సరిసమానం. ప్యారిస్ కి 5 రేట్లు పెద్దదైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2022 లో మొదలు పెట్టి 2023 డిసెంబర్ నుంచి 30 GW POWER  (గిగా వాట్స్) ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక GW తో 8,76,000 గృహాలకి 1 సంవత్సరం పాటు కరెంటు ఇవ్వచ్చు. మీకు ఈ విషయాలు ఏ మీడియా చెప్పదు. జియో ఫ్రీ డేటా వాడుతూ అదానిని, అంబానీని తిట్టిపోసే జనాలు  10 ఏళ్ళ నుంచి కరెంటు కోతల్లేని దేశంలో ఉన్నామనే సంగతి మర్చిపోతున్నారు.

కామెంట్‌లు లేవు: