4, జులై 2020, శనివారం

*తిరుమల \|/ సమాచారం ***

 ఓం నమో వేంకటేశాయ!!

• శుక్రవారం 9,841 మంది
   భక్తుల కు కలియుగ దైవం
   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
   దర్శన భాగ్యం కలిగింది...

• శుక్రవారం 3,715 మంది
   భక్తులు స్వామి వారికి 
   తలనీలాలు సమర్పించి 
   మొక్కులు చెల్లించుకున్నారు

• గురూవారం  స్వామివారికి
  హుండీలో భక్తులు
  సమర్పించిన నగదు
  ₹: 65 లక్షలు

•  కరోనా వ్యాప్తి నేపథ్యంలో
   పరిమిత సంఖ్యలో  రోజుకు 12 వేల మందిని
   శ్రీవారి దర్శనానికి
   అనుమతిస్తున్న టీటీడీ

• గంటకు 7 నుంచి 8 వందల
  మంది శ్రీవేంకటేశ్వరుని
  దర్శించుకునే విధంగా టీటీడీ
  ఏర్పాట్లు

• శ్రీ భూ వరాహ స్వామి వారి
  కైంకర్యాలు ఏకాంతంగా
  నిర్వహిస్తున్న టీటీడీ

•  ప్రత్యేక ప్రవేశ దర్శనం
 (ఆన్లైన్ ₹:300), టైం స్లాట్
  టోకెన్లను కలిగిన భక్తులు
  మాత్రమే తిరుమలకు
  రావాలని టీటీడీ విజ్ఞప్తి

• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద
   దర్శనం టిక్కెట్ల వేరిఫికేషన్
   కొరకు ప్రత్యేక కౌంటర్
   ఏర్పాటు 

• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద
  ర్యాండం విధానంలో 100
  కరోనా టెస్టులు

• టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక
  కౌంటర్లలో కరోనా పరీక్షలు

• మస్కులు ధరించిన భక్తులను
  మాత్రమే ఆలయంలోకి
  అనుమతి

• క్యూలైన్ లో భక్తులు
  సోసియల్ డిస్టెన్స్ పాటించే
  విధంగా చర్యలు

• ఆలయంలో తీర్థం, శఠారీ
  రద్దు చేసిన టీటీడీ

• తిరుమలలోని శ్రీవారి
  పాదాలు, పాపవినాశనం,
  జాపాలి, ఆకాశ గంగ
  తీర్థాలకు భక్తుల అనుమతి
  నిషేధం      అలాగే తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు నిషేదం

వాట్సాప్ గ్రూపు నుండి సేకరణ 

కామెంట్‌లు లేవు: