20, ఆగస్టు 2020, గురువారం

ఏ దేవుడు అయినా ఒకటే.

ఏ దేవుడు అయినా ఒకటే.
మనం పరమేశ్వరుడు అంటాం వారు యెహోవా అంటారు వీరు అల్లాహ్ అంటారు ..అంతే .. నువ్వు మత పిచ్చితో కొట్టుకుంటున్నావు . నీ వల్ల మత కల్లోలాలు జరుగుతాయి ..
ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతీ ఓడూ హిందుత్వం హిందుత్వం అంటూ తెగ రెచ్చిపోతున్నారు ...

ఇదండీ ..!
మన పనికిమాలిన,/జ్ఞానం లేని , చదువులేని , చదువుకున్న పశువులు ఆయిన హిందువులు మాట్లాడే మాటలు. మళ్ళీ భగవద్గీత లో ఒక శ్లోకం చెప్పమంటే ఒక్క అక్షరం పలకడం చేతకాదు .. బైబిల్లో, ఖురాన్లో ఏముందో అడిగితే ఏముంటుంది? అందర్నీ ప్రేమించమనేగా ఉంటుంది...! అని మత గ్రంధాల మీద పీ.హెచ్.డీ పట్టా పొందిన వారిలా ఫోజులు కొడతారు .

కృష్ణుడి గురించి అడిగితే మిడి మిడి జ్ఞానంతో తీసిన  N.T.R సినిమాలో కధనో లేదా గోపాలా గోపాలా సినిమా కధనో చెబుతారు ..
అసలు గ్రంధాలలో ఏముందో తెలీదు .. రాముడు సీతని అనుమానించాడు ... రాముడు మంచి వాడు కాదు .. సీతను తాకనైనా తాకని రావణుడే గొప్పవాడు అని ఎవడో వెధవ వాట్సప్ మెసేజ్ పెడితే అబ్బో పెద్ద గొప్ప విషయం తేలిసేసుకున్నానోచ్ అని వందమందికి షేర్ చేసేసి మహా జ్ఞానిలా ఫీల్ అవుతూ ఉంటాడు ..

క్రిస్మస్ , రంజాన్ రాగానే ఏగేసుకుని వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్పేసి పెద్ద ఘన కార్యం చేసేసాను అని ఫీల్ అయిపోతాడు ..
చర్చ్ మైకుల్లోంచి మన దేవుళ్ళని తిడుతుంటే నిజమే కదా వాళ్ళు చెప్పింది కూడా పాయింటే .. రాముడు అలా చేసి ఉండకూడదు. కృష్ణుడికి అంత మంది భార్యలు ఎందుకో .. అని ఇలా దిక్కుమాలిన ఆలోచనలు చేయడం .

పొరపాటున ఎవడైనా బైబిల్ /ఖురాన్ లను ప్రశ్నిస్తే నీకేం తెలుసు .. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప అని వారి తరపున వారి కంటే ఎక్కువగా స్పందించేెడం. ఉగాది అంటే పచ్చడి తినడం .. జెమినీ టీవీ లో వచ్చే పనికి మాలిన ప్రోగ్రామ్ లు చూసేసి ఎంజాయ్ చేసేసాను అనుకోవడం ..
జనవరి ఒకటి రాగానే మాత్రం నానా హంగామా చేయడం .. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తాగి రోడ్ల మీద పిచ్చి కేకలు వేయడం .. ఏది అసలు సంవత్సర ఆరంభమో తెలియని పరిస్థితి .. ఎవడైనా బొట్టు పెట్టుకున్నా , సాంప్రదాయంగా కనపడినా మాహా భక్తుడు వచ్చాడు రోయ్ అని ఎగతాళి చేయడం .. ఎవడైనా చంకలో బైబిల్ పెట్టుకున్నా , నెత్తి మీద టోపీ పెట్టుకున్నా ఎక్కడ లేని గౌరవం ఇచ్చేయడం .... ఇదీ సగటు హిందువు మానసిక స్థితి .. వీళ్ళ పీక మీద కత్తి పడినప్పుడో , వాళ్ళ అమ్మాయి లవ్ జీహాద్ కి బలి అయితేనో , చదువుకుని ఉద్దరిస్తాడు అనుకున్న కొడుకు ఉగ్రవాదుల శిబిరంలో చేరితేనో లేదా పెళ్ళాం పాస్టర్ మాయ మాటలకు మోసపోయి పండగలు , పబ్బాలు మానేసి మతం మారితేనే కాపురం చేస్తాను అని బెదిరిస్తేనో తప్ప కళ్ళు తెరుచుకోవు ..వీడికి!
అప్పుడు కదా సత్యం తెలుసుకునేది ......లబోదిబోమని ఏడ్చేది!

ఆలోచించండి హిందూ బంధువుల్లారా!
ఇవి విమర్శలు కావు, మన అజ్ఞానం! మనం మారాలి! హిందుత్వమనేది మతమో, మూఢాచారమో కాదు! మన దేశ ప్రతిష్ట! ఆ ప్రతిష్టకు ప్రతినిధులం మనమే అయినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే! పైన చెప్పినవన్నీ ఒకప్పుడు నేను కూడా చేసిన పొరపాట్లు! కానీ బైబిల్ పూర్తిగా చదివాకే, ఏముందో తెలిసింది.
ఖురాన్ అర్ధమయ్యాకే జీహాద్ ప్రేమల వ్యవహారం అర్ధమైంది.
మన హిందూ జాతి ప్రమాదంలో ఉంది. నువ్వూ, నేను, మన కుటుంబాలు కూడా!
వీటికి మనం హిందుత్వాన్ని బ్రతికించుకుని చెక్ పెట్టాలా? వద్దా? ఈరోజే బాగా ఆలోచించండి! రాబోయే వినాశనాన్ని గుర్తించండి!
అజ్ఞానంలో మన మెడపై కత్తి పడనివ్వకండి! గీత, బైబిల్, ఖురాన్ లు చెప్పేవి ఒక్కటి కాదు!
మనది సంస్కృతి, మన సంస్కృతి ని నాశనం చెయ్యమనే మిగతా మత గ్రంధాలు చెబుతున్నాయి! చరిత్రలో కూడా తెల్ల వారు, తురకలు చేసింది వాటిలోనివే!
చదివి తెలుసుకోండి!

హిందుత్వం మన బలం, హిందుత్వం మన జీవనం!
జై శ్రీరామ్!

కామెంట్‌లు లేవు: