17, మే 2021, సోమవారం

రాహు

 రాహు మాగ్నెట్ అనంతమైన అయస్కాంత శక్తి కలదని దానివలననే గ్రహణం ఏర్పడు చున్నదని అది ఛాయ రూపంలో గాని భూమి యెుక్క నీడ ఛాయయని గమనంలో సూర్యచంద్రులను చైతన్యపరచుటకే యని తెలియును. కృష్ణ బిలమని అది రాహు శక్తి యని సూర్య చంద్రులుతో సహా అన్నింటిని కనిపించకుండా చేయు తత్వం కలదని ఆధునిక విజ్ఞానం. రాహువు యెుక్క శక్తిని భూమథనంలో అనగా క్షీర సాగరమథనంలో మధనం రూప శక్తికి కారణమైన అయస్కాంత శక్తి అధిక పీడనం మథనం వలన రాహు శక్తి హాలాహలం ద్వారా వుత్పత్తియైనదని దానిని సూత్రం చేసిఅనగా సూక్మంగా రూపంగా (జీవ ప్రవేశ, లయం రూపంలోఆత్మ యెుక్క పరిమాణ రూపం) గళాన్ని పరమేశ్వరుడు వక క్రమ పద్ధతిలో తిరుగుటకు కంఠంలో బంధించుటయని భాగవతం స్పష్టంగా తెలుపుచున్నది. కాలగమనమునకు వక ప్రకరణం కలదు కష్టము స్కంధంలో చివర సమస్త గ్రహముల గమనం వాటి మధ్యగల దూరమును తెలుపుట జరిగినది.  పరమేశ్వరుని రూపమైన విష్ణువు కంఠం భాగం రాహువు యని మిగిలిన శరీర భాగము కేతువు శక్తి చలన శక్తి రూపంలో నఖ శిఖ పర్యంతం మిగిలిన గ్రహములు నక్షత్ర శక్తి కూడా కేతు మూలక శక్తితో కలిసి జీవ చైతన్య మునకు కారణమని తెలపినది. జీవ సమస్తం సృష్ఠ్యాదినుండి సవివరంగా వేదం తెలిసియున్నది. అది అందరికీ అర్థ మగుటకు అష్టాదశ పూరాణరూపం దానివి భాగవత శ్లోక రూపంలో సులువుగా తెలియుటకై ఎందరో ప్రయత్నించి తెలిపారు. అది అంతయు దివ్య దృష్టితో అనగా తెలుసుకోవాలి అంటే సూక్మంగా ప్రకృతిని గ్రహించుటయే.అందుకు పురుషులు వారి కంఠానికి పౌడరు బదులు విభూతిని స్త్రీలు గంధమును యీ విపత్కర పరిస్థితులలో ధారణ చేయుట అవసరం.ప్రస్తుత కాలగమనంలో రాహు శక్తి అథిక మెుత్తంలో వెలువడుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: