10, ఆగస్టు 2021, మంగళవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 17

 ప్రశ్న పత్రం సంఖ్య: 17                 కూర్పు:(సేకరణ ) సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు 

2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు

3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు

4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు

5.ఆంజనేయుని వాహనం ఏమిటి

6.ద్రోణుని కుమారుని పేరేమి

7.భీష్ముని తలిదండ్రులెవరు

8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను

9.సీతాదేవితల్లిదండ్రులెవరు

10.వాలికుమారునిపేరేమి

11.జఠాయువు సోదరుడెవరు

12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు

13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు

14.సుగ్రీవుని మంత్రి ఎవరు

15.కుచేలుని అసలు పేరేమి

16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు

17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి

18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు

19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు

20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు?

కామెంట్‌లు లేవు: