3, జూన్ 2022, శుక్రవారం

మేల్కోండి

 *UPSC ద్వారా దేశం లో చాపకింద నీరులా కుట్ర*


సుదర్శన్ అనే టివి ఛానల్ ఒకటి హిందీలో ఉంది. ఈ చానల్ ను స్థాపించింది సురేష్ చౌహాన్. ఈ చానల్ ఒక కొత్త జిహాద్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయం బయటకు రాగానే ఇక ఆ చానల్ పై అనేక రకాల దాడులు మొదలయ్యాయి. అసలు ఆదాడులు చేసింది ఎవరు? ఎందుకు అంతలా ఒక ఛానెల్ పైన దాడి చేయవలసి వచ్చింది అనేదే ఈ వ్యాసం సారాంశం.


యుపిఎస్సి ద్వారా ముస్లింలు తమ మత వ్యాప్తికోసం అధికారుల్లొ ప్రత్యేక జీహాదీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారా? ఇదే కొనసాగితే భారతదేశం తీవ్ర నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. దేశానికి చాలా ప్రమాదకరమైన సంకేతం ఇది. భవిష్యత్ లో ముప్పు వాటిల్లే అనుమానాలు, నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


గత 4-5 సంవత్సరాలుగా (2015), కాశ్మీరీ ముస్లిం యువకులు యుపిఎస్సిలో ఎంపిక అవుతున్నారు, కాశ్మీరీ ముస్లింలు మాత్రమే కాదు, భారతదేశం నలుమూలల నుండి వచ్చిన ముస్లిం యువకులు కూడా ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. కారణాలు వెదుక్కుంటూ పోతే ఒక కొత్త తరహా జిహాద్ బయటపడింది. కాంగ్రెస్ హయాంలో UPSC పరిక్షలు ఉర్దూలో కూడా నిర్వహించాలని ఒక జి.వో తీసుకువచ్చారు. మంచిదే కదా మరోక భాషలో పరిక్షలు నిర్వహిస్తే తప్పేమిటి అనే ప్రశ్న మన అందరికీ ఈ పాటికి వచ్చి ఉంటుంది. ఉర్దూ మాద్యమం లో ఎవరు పరీక్షలు వ్రాస్తారు. ఎవరు ఆ పరిక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు అనే విషయాలు ఆలోచిస్తే. అందరూ శాంతి మతస్తులే అన్నది నిజం. ఇక వారి మతాభిమానం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దాంతో ఎక్కువ శాతం UPSC పోస్టులన్నీ శాంతిమతస్తులు చేజిక్కించుకోవడం మొదలైంది. దాని కారణంగా ఎంతో ప్రతిభ ఉన్న వేలాది మంది విద్యార్థులు, సంవత్సరాల తరబడి చదివి ఎంతో విలువైన సమయాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు కానీ ముస్లింలు మాత్రం అత్యదికంగా ఎన్నికై వారి మత వ్యాప్తి కోసం పనిచేస్తున్నట్లు కొన్ని ఆదారాలతో సుదర్శన్ ఛానెల్ ఈ కొత్త తరహా జీహాద్ కార్యక్రమాన్ని ప్రజల ముందుంచింది. అందుకే శాంతి మతస్తులు దాడులు చేస్తున్నారు సుదర్శన్ ఛానెల్ పైన.


భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడూ కట్టే పన్నుతో నిర్వహించబడే కొన్ని మత సంబంధిత విద్యాలయాలు ఈ క్రింద ఇవ్వబడినవి. 

1.అల్ అమిన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెంగళూరు.

2. జామియా సల్ఫియా, వారణాసి.

3. అల్ బర్కత్ ఇన్స్టిట్యూట్, అలీగర్.

4. అలియా విశ్వవిద్యాలయం, కోల్‌కతా.

5. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం.

6. అల్ ఫలా విశ్వవిద్యాలయం, ఫరీదాబాద్‌.

7. అంజుమాన్ హామి ఎ. ముస్లామిన్, భట్కల్.

8. అంజుమాన్ ఎ. ఇస్లాం, ముంబై.

9. అన్సార్ అరబిక్ కళాశాల, మల్లాపురం.

10. అల్ జామియా అల్ ఇస్లామియా, మల్లాపురం.

11. ఉమెన్ ఇస్లామియా కాలేజ్, మల్లాపురం.

12. చౌదరి నియాజ్ ముహమ్మద్ కళాశాల, బైసులి బడాన్.

13. దారుల్ హుడా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం.

14. హమ్‌దార్డ్ విశ్వవిద్యాలయం, డిల్లీ.

15. జమాల్ మహ్మద్ కాలేజీ త్రిచి.

16. ఇబ్న్ సినా అకాడమీ‌.

17. జామియా అర్ఫియా, కౌశాంబి.

18. జామియా మిలియా ఇస్లామియా.

19. జామియా నూరియా అరేబియా.

20. మదర్సా అల్ బకాయిత్ అల్ సాహ్లాత్, వెల్లూర్


ఇవన్నీ ముస్లిం ప్రత్యేక విద్యా సంస్థలు హిందువులు ఇక్కడ చదవరు, ఇవి కాక హిందువులు కనీసం వినని, చూడని, వేలాది ఇతర సంస్థలు పెద్ద పెద్దవి ఉన్నవి. ఇవన్నీ మైనారిటీల విశ్వవిద్యాలయం / కళాశాల క్రింద నడుస్తాయి, ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుని మరియు ఇస్లామిక్ అధ్యయనాలను బోధిస్తాయి.


మరి ఈ దేశంలో హిందుత్వ లేదా వేద సంస్కృతిని అధ్యయనం చేసే విశ్వవిద్యాలయాలు, వేద అధ్యయన కేంద్రాలు లేదా వేదాలు ఎక్కడ బోధిస్తారు? హిందూ సాంస్కృతిక అధ్యయన కేంద్రాలు, హిందూ సంబంధిత విద్యాలయాలు ఉన్నవా? లేవు.

కానీ వేలాది ఇస్లామిక్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఇదేం సెక్యులరిజం...?


ప్రధానమంత్రి రక్షణ కోసం ఇందిరా గాంధీ మరణించినప్పటి నుండి ఒక్క సిక్కుకు కూడా ఎస్పీజీలో ఉద్యోగం లభించలేదు. కానీ ఈ ఇస్లామిక్ అధ్యయన కేంద్రాల నుండి, వారిని IAS గా తీసుకోవడం అంటే దేశంలో మత వ్యాప్తిని పెంచడమన్నట్లే, జిహాద్ కి ఇదొక కొత్త మార్గాన్ని వారు అవలంబిస్తున్నారు అనేది నిన్నటి సుదర్శన్ ఛానెల్ పై దాడి చెబుతూనే ఉంది. 30 కోట్ల జనాభా ఉన్న ముస్లిం లు మైనారిటీ కాదు, వారికి ఉన్న..అన్ని మైనారిటీ హక్కులు తీసేయాలి. ప్రపంచంలో భారతదేశంలోని ముస్లిం సమాజం రెండవ స్థానం లో ఉంది. ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉంది.

విచిత్రమేమిటంటే, ముస్లింలు ఇప్పటికీ మైనారిటీలుగా కొనసాగుతున్నారు‌. మాజీ ప్రదాని మన్మోహన్ గారు అన్నింటిలో మొదటిది వారికే దక్కాలి అంటారు‌. ప్రతి ఒక్కరూ వారి భద్రత గురించే మాట్లాడుతారు, దేశం లో అసహనం పెరిగిపోయింది అంటారు, అవార్డ్ వాపసీ గ్యాంగ్ లూ తయారయ్యారు వారి కోసం, అసలు దేశంలో ఎందుకు ఇంతలా విరుచుకు పడుతున్నారు. మదర్సాలను లెక్కించాలి, జాతీయ గీతం, జాతీయ జెండా ప్రతి మదర్సాలో ఎగరాలి. ఈ ఇస్లామిక్ సంస్థలలో ఏమి జరుగుతోంది, హిందువులపై వ్యతిరేకంగా బోధించబడుతోంది అనేది ఎవరైనా ఊహించగలరు కదా! జాతీయ గీతం పాడని, జెండా వందనం జరుపని వీరికి ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వకూడదు. మరియు ఈ విద్యా సంస్థలలో గణితం, సైన్స్, కంప్యూటర్ టీచర్లను నియమించాలి. ప్రభుత్వం యుపిఎస్సి, ఐఎఎస్, ఐపిఎస్ వంటి అధికారులను ఎపిక చేసే టెస్టులలో హిందీ లేదా ఇంగ్లీష్, ఈ 2 భాషలలోనే పరీక్ష నిర్వహించాలి, మత పరమైన భాషలలో నిర్వహించకూడదు.


భవిష్యత్ భారతదేశం బావుండాలి అంటే దేశభక్తి కలిగిన అధికారులను నియమించాలి, దేశానికి ద్రోహానికి పాల్పడే మత పరమైన విధ్యా సంస్థల వారిని కాదు. ఉర్దూ మీడియం ద్వారా ఉద్యోగం పొందిన ఒక అధికారికి కేవలం అది ఉద్యోగం పొందడం వరకే ఉపయోగం ఉంటుంది, ఆ తరువాత హిందీ మరియు ఇంగ్లీష్ లేదా స్థానిక భాష లోనే అధికార యంత్రాంగం పనిచేస్తుంది ఎందుకంటే ఉర్దూలో ఏ కార్యాలయంలో పని ఉండదు, జరగదు. అప్పుడు ఉర్దూ అవసరం ఏమిటి, ఈ అధికారులు మదర్సాలో బోధించడానికి వెళ్ళరు కదా, దయచేసి ఆలోచించండి. యుపిఎస్సి పరీక్ష నుండి ఉర్దూను త్వరగా తీసేయకపోతే ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు అనేది సుదర్శన్ ఛానెల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.


*ఇకనైనా మేల్కోండి హిందువులారా*🙏

కామెంట్‌లు లేవు: