13, జనవరి 2024, శనివారం

తెలుగు పండుగ '

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 రాజమండ్రి లో మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిన ' తెలుగు పండుగ ' తెలుగు భాష ఔన్నత్యాన్ని మరోసారి దశదిశలా చాటింది. గజల్ శ్రీనివాస్ గారి నాయకత్వం లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పత్రికల్లో తెలుగు భాష తీరుతెన్నులపై సీనియర్ జర్నలిస్టు ఎ.వి.వి ప్రసాద్ చేసిన ఈ ప్రసంగం ఆహూతులను విశేషంగా అలరించింది. పత్రికలే భాషకు ప్రాణంపోస్తున్నాయంటూ ఆయన చెప్పిన విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: