9, ఆగస్టు 2024, శుక్రవారం

హిందూ ధర్మాన్ని

 *జై శ్రీ రామ్

_🚩హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి...?_*


*_చాలామంది తెలియని వారికి అవగాహన కోసం ఈ వ్యాసం..!_*


*_చాలా మంది అవగాహన లేని వారు,చదువుకున్న వాళ్ళు అయినా సరే అవగాహన లేక పోవడం వల్ల మతం అంటే అది ఏదో వేరే వింత విషయంలా చూస్తారు.._*


*_ఇప్పటి చాలా మంది యువతకి అసలు మతం ఒక దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది,మతం యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో కూడా తెలిదు.._*


*_మనలో ఉన్న ఒక సమస్య ఏంటి అంటే...._*


*_సమాజంలో ఒక సమస్య ఉన్నా కూడా మన దృష్టికి అది రానంతవరకు ఏ సమస్యా లేదనే అనుకుంటాం.._*


*_మన దృష్టికి వస్తే అప్పుడు రియలైజ్ అయ్యి సమస్య ఉంది అని తెలుసుకుంటాం.._*


*_ఇదే పరిస్థితి ఇప్పుడు మన హిందువులది, అవగాహనా లోపం,మనకి తెలియకుండా మన చుట్టూ హిందువులుకు పొంచి ఉన్న ప్రమాదం సాటి హిందువులకు తెలియజేయాలి.._*


*_సాధారణంగా చదువుకున్న వాళ్లకి అన్ని మతాలు సమానం,దేవుళ్ళు అందరు ఒకటే.._*


*_ఏ మతం ఆచరిస్తే ఏంటి..?_*


*_భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వంలో భిన్నత్వం అనే మాయలో ఉంటారు._*


*_ఇది ఎంత తప్పో నేను వివరిస్తా.._*


*_నువ్వు హిందూ అయితే సర్టిఫికెట్స్ లో హిందూ అని క్రైస్తవుడు అయితే క్రైస్తవడు అని ముస్లిం అయితే ముస్లిం అని వేయించుకుంటావుగా అలాగే..._*


*_నీ జీవితంలో హిందువు అయితే హిందువు లాగే బతుకు.._*


*_అంతే గాని బొట్టు పెట్టుకోవడానికిసిగ్గు పడుతూ,నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదని లోపల ఆలోచిస్తూ,అన్ని దేవుళ్ళు ఒకటే,అన్ని మతాల సారం ఒకటే అని భ్రమ పడుతూ..ఉండకు.._*


 *_దేవుడి మీద నమ్మకం లేకపోతే నాస్తికుడిగా మారు,మారాక బ్రతుకు తెరువు కోసం మళ్లీ హిందువు అని సర్టిఫికెట్స్లో మాత్రం ఉంచుకోకు.._*


*_మతం అంటే అర్ధం ఏమిటి?మతం అంటే మనిషి మతిలో నుండి పుట్టింది అని,ఆ మనిషి రాకముందు ఆ మతం ఉండలేదు..ఆ మతం అనేది ఒక ప్రాంతానికి పరిమితం,దాని ఆలోచనలు ఒక స్థాయి వరకే ఉంటాయి.._*


*_మతం అనేది, మనుషుల కోసం, మనుషుల చేత, మనుషులే ఏర్పరచుకున్న ఒక నియమావళి.._*


*_ఉదాహరణకి, యేసు వచ్చాక క్రైస్తవ మతం ( సుమారు 2020 సంవత్సరాల క్రితం ) మొహమ్మద్ ప్రవక్త వచ్చాక (1400 సం. క్రితం) ఇస్లాం, బుద్ధుడు వచ్చాక బౌద్ధం ఇలా స్థాపించబడ్డాయి..కానీ హిందూ మతం (నిజానికి మనది మతం కాదు, ధర్మం) ఒక వ్యక్తి వచ్చి స్థాపించలేదు,ఇది ఎప్పటినుండో ఉంది.._*


*_యేసు రాక మందు క్రైస్తవం లేదు, యేసు క్రైస్తవుడు కాదు,మహమ్మద్ ప్రవక్త రాకముందు ఇస్లాం లేదు, అతడు ముస్లిం కాడు వీరు పోయాక ఆయా మతాలు స్థాపించబడ్డాయి. కానీ మనం పూజించే రాముడు,కృష్ణుడు వీళ్ళు హిందువులే,వాళ్ళకంటే ముందు నుండే హిందూ మతం(సనాతన ధర్మం) ఉంది._*


*_ఒక దేశము, ప్రాంతంపై మత ప్రభావం ఏంటి??చాలా మందికి మతం అనేది మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలిదు..నిజానికి ప్రతి దేశము కూడా ఒక ప్రధాన మతం కలిగి ఉంటాయి.కొన్ని దేశాలు ఏకంగా ఒకమతాన్నే తమ దేశ మతంగా ప్రకటిస్తాయి (ఇస్లాం దేశాలు)ఆయా దేశాల్లో చట్టాలు ఆయా మతస్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. తక్కువ శాతం ఉండే వేరే మతస్తులకు అక్కడ అంత స్వేచ్ఛ ఉండదు..ఏ దేశములో అయినా ఒక మతం వారు మెజారిటీ అవ్వనంత వరకే, మెజారిటీ అయ్యాక వాళ్ళు అనుకున్నదే చేస్తారు.. అలా ఎలా అంటారా??చిన్న ఉదహారణ,ఒక గదిలో 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మంది గదిలో ఫ్యాన్ తిరగాలి అని కోరుకుంటున్నారు.. ఒకడు మాత్రమే ఫ్యాన్ వద్దు అని అనుకుంటున్నాడు..అప్పుడు ఏం జరుగుతుంది? 9 మంది కోరుకున్నదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది.._*


*_అలాగే ఒక ప్రాంతంలో ఎవరు మెజారిటీ గా ఉంటే వాళ్లు ఏది కోరుకుంటే అదే జరుతుంది..కాశ్మీర్, పాత బస్తీ,పశ్చిమ బెంగాల్,కేరళ ఇవన్నీ కూడా మెల్లగా వేరే మతస్తుల వాళ్ళ చేత అక్రమించ బడి వాళ్ళ సంఖ్య పెంచుకోబడ్డవే..ఒకసారి ముస్లిం జనాభా పెరిగాక కాశ్మీర్ ఏమి అయ్యిందో వేరే చెప్పాలా??నిజం చెప్పాలంటే వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే అవతలి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు..అవునా? అని సందేహ పడొద్దు.. బైబిల్, ఖురాన్ లో వాళ్ళ దేవుడు నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే చంపమని స్పష్టంగా చెప్పాడు.._*


*_ఇది నిజం..మనకి వేరే మత గ్రంధాలూ మీద అవగాహన లేక ఇవన్నీ తెలీవు..పైన అందుకే అన్ని మతాలు సమానం కావు,అన్ని మత గ్రంధాల సారం ఒకటే కాదు అని నేను అన్నది.అందుకే చరిత్ర లో క్రూసేడ్లు పేరుతొ మత యుద్ధాలు జరిగాయి.. క్రైస్తవులు ముస్లింలు కొట్టుకు చచ్చారు..ఖాళీ సమయంలో గూగుల్ లో క్రూసేడ్స్ అని కొట్టండి..భారత్ లో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే శాంతి భద్రత, హిందువులు మైనారిటీ లోకి వెళ్తే ఎలా ఉంటుందో కాశ్మీర్ ఒక ఉదాహరణ.._*


*_మతం మారితే ఏమి అవుతుంది..??మతం మారడం వల్ల ఆ దేశం మీద ప్రేమ తగ్గుతుంది, ఇది నేను చెప్పిన విషయం కాదు..భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ అన్న మాట..మతం మారితే అలా దేశభక్తి ఎలా తగ్గుతుంది అంటే..ఒక వ్యక్తి ఏ మతంలోకి మారితే ఆ మతం ఎక్కడ పుట్టిందో,ఏ దేశంలో పుట్టిందో ఆ దేశం మీద ప్రేమతో పాటు ఆ మతం వల్ల ఆ దేశం మీద భక్తి పుడుతుంది.._*


*_ఉదా:-క్రైస్తవులకు ఇజ్రాయిల్ అలాగే క్రైస్తవ దేశాలు అంటే ఇష్టం, ముస్లిమ్స్ కి మక్కా అంటే ఇష్టం.. కొంత మంది భారతీయ ముస్లిమ్స్ భారత్ తో క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం మనం చూస్తూంటాం.. ఇవే ఆ లక్షణాలు మరి కొన్నిసార్లు ఆ మతంలోని దేవుడు పెట్టిన రూల్స్ వల్ల సమాజనికి, బంధువులకు,మిత్రులకూ దూరం అవుతారు.. ఎలా అంటే చాలా మంది క్రైస్తవులు హిందువుల ప్రసాదాలు తినరు,గుడికి రారు..గుడి లో విగ్రహాలును రాళ్లు,రప్పలు,సైతానులు అంటారు కూడా.వాళ్ళ మత గ్రంధం అదే చెప్పింది వాళ్లకి మరి.._*


*_మరి కొన్ని సార్లు అపురూపమైన దేశ సంస్కృతికి దూరం అవుతారు మతం మారితే... అవునా ఎలా?మన దేశంలో ఉన్న సంగీతం,నాట్యం,పురాతన కట్టడాలు ఇవన్నీ హిందూ మతంతో ముడి పడి ఉన్నాయి,వాటిని నేర్చుకోవడం,వాటిని రక్షించడం వేరే మతస్తులు చెయ్యలేరు..ఎందుకంటే వారి నమ్మకాల ప్రకారం విగ్రహలను,విగ్రహాలను పూజించే పురాతన అపురూప కట్టడాలను నాశనం చేయాలి అని వాళ్ళ దేవుడు చెప్పాడు.. (బైబిల్ లో ఉన్నవే నేను చెప్తున్న) మన దేశ చరిత్ర లో ఎన్నో వేల దేవాలయాలును నాశనం చేసిన సంఘటనలు ఎన్నో...మన అతి ప్రేమో,లేదా ప్రతి ఒక్కరినీ గౌరవించేతనమో,అందరు బాగుండాలి "సర్వేజన సుఖినో భవంతు" అని అనుకునే మన దేశానికి వచ్చిన బహుమతి 1000 సంవత్సరాల భానిసత్వం.._*


 *_ప్రపంచంలో అగ్రగామిగా ఉండే దేశం తక్కువ స్థాయికి చేరిపోయింది.. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుండీ దోపిడీ చేయబడింది.. మన చరిత్ర పుస్తకాల్లో ఇవేవీ ఉండవు..మతం మారితే కనీసం నీ మాతృ భాష తెలుగు కూడా నేర్చుకోలేవు!!ఒక వేళ మీరు మీ పిల్లలను మిషనరీ స్కూల్ లో చేర్పిస్తే అక్కడ మొదట తీయించేవి బొట్టు,పువ్వులు,గాజులు.అవును.. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగులో ఉన్న మన గ్రంధాలు,పోతన భాగవతం పద్యాలూ లాంటివి నేర్పించాలి.. కానీ మిషనరీ స్కూల్స్ లో,క్రైస్తవుల ఇంట్లొ పోతన భాగవతం పద్యాలు పాడటం, చదవటం కుదరదు..ఎందుకంటే వాళ్ళ దేవుడికి అసూయ వేరే వాళ్ళని స్తుతిస్తే..అలా వాళ్ళు చివరికితెలుగు చదవడం రాక,రాయటం రాక మాతృభాషకి కూడా దూరం అయిపోతారు.._*


*_హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే అదేదో దేశ భక్తి, దైవ భక్తి కాదు. మన భవిష్యత్ తరాలకు భారతదేశములో చోటు ఇవ్వడమే..ఈ దేశాన్ని తమ వశం చేసుకోవాలని క్రైస్తవం, ముస్లిం ప్రయత్నిస్తున్నాయి..ఆ మధ్య టైమ్స్ నౌ ఛానెల్ వాళ్ళు హిందూ అమ్మాయిలను మతం మారిస్తే లక్షల రూపాయాలు ఆయా యువకులకు ఇస్తున్న వీడియోలు కూడా విడుదల చేసారు..ఒక హిందువు వేరే మతం లోకి మారితే హిందువులకే ప్రమాదం!!అవునా ఎలా??..._*


*_బైబిల్, ఖురాన్ ల ప్రకారం.. వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే రాళ్లతో కొట్టి చంపాలి.. ఒకడే దేవుణ్ణి కాకుండా ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళు కనపడితే చంపండి..(ఖురాన్ 9:5,బైబిల్ ద్వితీయఉపదేశ కాండం 13:6,7,8,9)అలా నోళ్లు వెళ్ళ బెట్టకండి, పైన ఉన్న వాక్యాలు వాళ్ళ దేవుళ్ళు చెప్పినవే.._*


*_ఊరుకోండి భయ్యా..మీరు మరీనూ..వాళ్ళు అలా ఎవరినైనా చంపితే పోలీసులు ఉరుకుంటారా?? చట్టం లేదూ అంటారా.. మీరు అతిగా ఆవేశ పడుతున్నారు..పోలీసులు,గీలుసులు నహీ చెల్తా...ఆ మధ్య కాశ్మీర్ లో DSP ని సైతం రాళ్లతో కొట్టి చంపి,నగ్నంగా ఊరేగించారు.. మతోన్మాదులు అలా ఉంటారు. వాళ్ళు మతం ఎలా మారుస్తారు ??ఆరోగ్యం బాలేదా ?? మా మతంలోకి వచ్చేయ్.. మా దేవుణ్ణి నమ్ముకో నీకు నయం అయిపోద్ది..!!ఒక వేళా నిజంగా ఆ మతం లోని దేవుడు వల్ల జబ్బు నయం అయితే.. రెండో సారి వాళ్ళకి జబ్బు వస్తే హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండమని చెప్పాలి..అప్పుడు రెండో సారి మాత్రం జబ్బు వస్తే హాస్పిటల్ కి పరిగెడతారు..ఏమి అప్పుడు దేవుడు ఏమి అయ్యాడు ?? అలా అయితే హాస్పిటల్స్ ఎందుకు అన్ని మూసేయమని చెప్పాలి కదా.జబ్బు కోసమో డబ్బు కోసమో మతం మారడం స్టార్ట్ చేస్తే ప్రపంచకంలో ఉన్న అన్ని మతాలలోకి మారినా కూడా ఎదో ఒక కొత్త జబ్బులు వస్తూనే వుంటాయి..._*


*_నీకు ఉద్యోగం లేదా??అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో మీకు ఉద్యోగం వచ్చేస్తది..!!పెళ్లి కాలేదా ??అయితే మతం మారిపో..మా దేవుణ్ణి నమ్ముకో.!!పిల్లలు లేరా??అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో..!!కుటుంబ సమస్యలా??ఆర్థిక సమస్యలా ???మతం మారిపో..మా దేవుణ్ణి నమ్ముకో..!!మతం మారిన ప్రతి ఒక్కరు దాదాపు ఇలానే మార్చబడ్డారు..ఇలా అమాయక ప్రజల్ని మతం మారుస్తూ వాళ్ళ దగ్గర దశమ భాగాలు పేరుతో 10 % సంపాదన ని దోచుకుంటారు..మన రాష్ట్రం లో 65 % మాత్రమే అక్షరాస్యత.. అంటే 100 లో 35 మందికి చదవటం,రాయటం రాదు.. వాళ్లకి ఈ విషయాల మీద అవహగాహన తక్కువ.. మిగతా 65 మందిలో 30 మందికి చదవటం,రాయటం మాత్రమే వచ్చు.. వాళ్ళకి ఇలాంటి విషయాలు మీద అవగాహాన తక్కువ.. ఇక మిగిలిన 35 మందిలో చాలా వరకు అన్ని మతాలూ సమానం, అన్ని మతాల సారం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అనే మాయలో బతికేస్తున్నారు.. కాబట్టి చదువులేని నిరక్షరాస్యులకు, చదువు ఉండి కూడా ఏమి తెలియని అమాయకులకు ఈ వ్యాసం ఒక మేలుకొలుపు..._

 జై శ్రీరామ్ కంచెర్ల వెంకట రమణ జై కృష్ణధర్మరక్షణ 🙏🙏👍👍👍

కామెంట్‌లు లేవు: