*శివనామమ్ము సమస్త మానవులకుం జేcదౌను భావింపగన్*
ఈ సమస్యకు నా పూరణ.
ధవుగా గోరితి జేతునే తపమునే తప్పెన్నగా వచ్చితే
భవుడే భస్మపుధారియైన సరియే భాగ్యంబు మాదౌనులే
శివనామమ్ము సమస్త మానవులకుం - జేcదౌను భావింపగన్
భవదీయమ్మగు బోధలున్ వినినచో వల్లించగా నాస్తికా!
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి