11, అక్టోబర్ 2021, సోమవారం

ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.

ఆధ్యాత్మిక జగతిలో ఉపనిషత్తుల యొక్క మహత్వం వర్ణనాతీతం. మోక్ష సాధకహేతుభూతములు ఉపనిషత్తులు, వేదాల యొక్క అంతిమ భాగమే ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయి. ఉపనిషత్ ప్రతిపాద్య విషయం జీవేశ్వర ఐక్యత్వం. అత్యంత భయంకర మృత్యురూప సంసారం నుండి బయటపడదలచిన ప్రతి ముముక్షువు ఉపనిషత్ వేద్య పరమాత్మను తెలుసుకోవాలి. ఉపనిషత్ వేద్యపరమాత్మ నిత్య- శుద్ధ-బుద్ధ-ముక్త స్వభావుడు, ఆనంద స్వరూపుడు, ఓంకార శబ్దవాచ్యుడు, గుణాతీతుడు ఇత్యాది లక్షణాలు కలిగి ఉంటాడు. ఉపనిషత్ జ్ఞానం వల్ల అనిర్వచనీయమైన అనాది అవిద్య నశిస్తుంది.


ఉపనిషత్ శబ్దార్థం- “సదేరా తో: విశరణగత్య వసాదనార్థస్యోపనిపూర్వస్య క్విప్ ప్రత్యయాన్తస్యరూపముపనిషత్” ఉపనిషత్ అను పదములో ఉప, ని, షత్ అను మూడు మాటలు గలవు. 'షదల్' అనునది ధాతువు. ఈ ధాతువునకు విడిపోవుట, ప్రాప్తి, నాశము అను మూడక్టములు గలవు. ఉప, ని, అనునవి రెండును ఉపసర్గలు. ఈ మూడు మాటలకు 'క్విప్' అను ప్రత్యయమును చేర్చగా 'ఉపనిషత్' అను పదము నిష్పన్నమగును.


"ఉపనిషదితి విద్యోచ్యతే తచ్ఛీలినాం గర్భజన్మజరాది నిశాతనాత్ తదేవసాదనాద్వా బ్రహ్మణా వా ఉపనిగమయితృత్వాత్ ఉపనిషణ్ణం వా స్యాం పరంశ్రేయ ఇతి”


ఉపనిషత్తనగా విద్య. అట్టి విద్యను పొందినవారికి జరామరణాద్యనర్థజాతము నశించుట వలనను, బ్రహ్మమును పొందించుట వలనను, ఈ విద్యయందు పరమశ్రేయస్సు నిహితమై ఉన్నది కనుక ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.

పార్వతీప రమేశ్వరౌ

 పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ 'వాగర్థా వివసంపృక్తౌ 'శ్లోకాన్ని వల్లె వేస్తూ ఉండగా ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వచ్చి 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఏమిటో తెలుసా?' అడిగారు.


 “ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని అర్థం" అంటూ జవాబిచ్చారు. సుందర్రామూర్తి.


 "పితరౌ అంటే తల్లిదండ్రులు అనే ఎందుకనుకోవాలి!? పితః అంటే తండ్రికి ద్వివచనంగా తండ్రులు అని అర్థం వచ్చేట్టుగా పితరౌ అని వాడి ఉంటారనుకో వచ్చుగా" అని అన్నారు ప్రభాకరశాస్త్రి. 


 దాంతో ఆలోచనలో పడ్డారు సుందర్రామ్మూర్తి. 


"కాళిదాసు శివభక్తుడు. కనుక శివపార్వతులను ఉద్దేశించే అయి ఉంటుంది" అని అన్నారు సుందర్రామ్మూర్తి. 


 దానికి ప్రభాకర శాస్త్రి గారు -" కానీ కాళిదాసు ఈ శ్లోకాన్ని రాసింది రఘువంశంలో .అది విష్ణువు అవతారమైన రామునికి సంబంధించిన కావ్యం. అంచేత విష్ణువునే స్తుతించాలి. నువ్వన్నట్టు తను సహజంగా శివభక్తుడు కావటం చేత శివుడు, విష్ణువూ ఇద్దరూ ఈజగతికి తండ్రులు అని అన్నాడు" అంటూ వివరించారు. 


“మరి పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు కదా!?" అంటూ తన మనసులోని సందేహాన్ని ముందుంచారు సుందర్రామ్మూర్తి.


 "దాన్ని ఇలా విడదీసుకుని చూడు. 'పార్వతీప' అంటే పార్వతి భర్త అయిన శివుడు అని, రమేశ్వరౌ అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు అని అనుకుంటే సరిపోతుందిగా” అంటూ విశ్లేషిస్తూ విపులీకరించారు ప్రభాకర శాస్త్రి,


 పదాల్ని విడదియ్యటంలోనూ కలపడంలోనూ ఎంతటి రసజ్ఞత వెల్లివిరుస్తుందో, అర్థాల్ని స్థూలదృష్టితో కాకుండా సూక్ష్మదృష్టితో చూస్తే ఎంతటి విజ్ఞత కలుగుతుందో అప్పుడర్థమయింది వేటూరి సుందర్రామూర్తికి.(హాసం పత్రిక సౌజన్యం 15-31 అక్టోబర్ 2001 21 వపుట)

ఊరగాయలు

 S A V Foods

స్వగృహ ఆకెళ్ల ఊరగాయలు 


ఉసిరికాయ

చింతకాయ 

పండుమిర్చి

మామిడి తొక్కుపచ్చళ్ళు 

మామిడి ముక్కల పచ్చడి    

మెంతికాయ

ఆవకాయ 

పెసర ఆవకాయ 

బెల్లం ఆవకాయ 

మాగాయ

గోంగూర 

టమాటో 

నిమ్మకాయ

వంగపండు ఊరగాయ 

కొత్తిమీర ఊరగాయ  

ఉసిరి ఆవకాయ 


పుట్నాల పొడి

కందిపొడి

ఇడ్లి కారంపొడి 

కరివేపాకు కారం పొడి 

వెల్లుల్లి కారంపొడి 

పల్లీలపొడి 

కూరపొడి 




అప్పడాలు

వడియాలు

గుమ్మడి పడియాలు 

చల్ల మిరపకాయలు



అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు, పొడులు ఆర్డరుపైచేసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు.

Phone no. 9441593152

Akella Savithri 

Malkajgiri

Hyderabad

Be proud to Be a Telugu person.

 I love my mother tongue Tamil. That doesn't mean i shouldn't know about other languages, right? I came across some interesting facts about TELUGU


For those whose mother tongue is Telugu, Who loves Telugu and who wants to know something about Telugu. 


1. Telugu Language was known to exist since the Time period 400 BCE.


2. In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.


3. Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.


4. An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.


5. There are many many Telugu communities in Myanmar Just do a Google Search.


6. In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.


7. Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.


8. Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaaleeshwaram in Nizam, Srisailam in Rayalaseema and Bhimeshwaram in Kostha.


9. Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.


10. Telugu language has the most number of सामितलु i.e., idioms and proverbs.


11. Telugu language Previosly also known as Tenungu or Telungu.


12. Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.


13. About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius as plantation workers, now Prime Minister is one of their descendants.


14. A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.


15. Sri Krishnadevaraya visited this ⛩ in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amukthamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandhu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.


16. We have a single lettered poem in Telugu also called Ekaakshara Padhyamulu

Often said by all Greatest Saints that...Telugu language is greatest boon from Creators.


Be proud to Be a Telugu person.


 

Letter of resignation by Netaji Subhas Chandra Bose.


Letter of resignation by Netaji Subhas Chandra Bose. Just look at the command over the English and his handwriting which looks like a computer typed letter.👍👍


 16 Herbert street, Cambridge 22.4.21


2701


Mr. Right Hon. E.S. Ncoolique M P., Secretary of state for India


Sir,


I desire to have my name removed from the list of probationers in the Indian Civil Services. may state in this connection that I was selected as a result of an open competitore in August 1920.


examination held I have received an allowance hundred pounds only) up till now. shall remit the amount to the India Office as soon aj my £100 lone of resignation is accepted.


have the honour to be sure servant


Your most obedient


Subhas Chandra Bose


J OD PECE 25 AM !


ir..


are offerte

పది సార్లు ఆలోచించండి.*

 **హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.



Sp బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.


అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. 


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

👍👍🤝🤝

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి షేర్ చేద్దాం మిత్రులారా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Disruptive Technology

What is Disruptive Technology ?? A superb article ...


When TV came to my house. I forgot how to read books. When the car came to my doorstep, I forgot how to walk. When I got the mobile in my hand, I forgot how to write letters. When computer came to my house, I forgot spellings. When the AC came to my house, I stopped going under the tree for cool breeze. When I stayed in the city, I forgot the smell of mud. By dealing with banks and cards, I forgot the value of money. With the smell of perfume, I forgot the fragrance of fresh flowers. With the coming of fast food, I forgot to cook traditional cuisines..


Always running around, I forgot how to stop. And lastly when I got whatsapp, forgot how to talk..


So very true

ప్రయత్నిస్తారుగా

 కొంచెంకష్టం మరికొంత సులభం, ప్రయత్నిస్తారుగా !

____________________


(1) దృతరాష్ట్రుని తమ్ముడు మరియు మంత్రి అయిన విదురుని తల్లిపేరేమిటి ?


(అ) అంబ

(ఆ) అంబిక

(ఇ) అంబాలిక

(ఈ) అంబిక యొక్కదాసి


(2) జనమేజేయునికి మహాభారతకథను వినిపించిన బుుషి ఎవరు ?


(అ) వైశంపాయనుడు

(ఆ) కృష్ణద్వేపాయనుడు

(ఇ) బుుష్యశృంగుడు

(ఈ) వైవస్వితుడు


(3) శమంతకమణిని మెడలోధరించి వేటకు వెళ్ళి సింహం బారినపడి మరణించనవాడెవరు ?


(అ) సత్యజిత్తు

(ఆ) సుసేనుడు

(ఇ) చిత్రసేనుడు

(ఈ) ప్రసేనుడు


(4) అజ్ఞతవాసంలో భీముడికి గల మరో పేరేమిటి ?


(అ) తంత్రీపాలుడు

(ఆ) జయంతుడు

(ఇ) డిచికుడు

(ఈ) భయంకరుడు


(5) శ్రీకాళహస్తీశ్వరుని భార్య పేరేమిటి ?


(అ) జ్ఞానప్రసూనాంబ

(ఆ) పార్వతి

(ఇ) కాళహస్తీశ్వరి

(ఈ) విశాలాక్షి


(6) కృష్ణుడు బాలుడిగా వున్నపుడు సుడిగాలిరూపంలో అతనిని ఆకాశంలోనికి తీసుకువెళ్ళి చంపబడిన రాక్షసుడెవరు ?


(అ) తృణావర్తుడు

(ఆ) త్రిపృష్ఠుడు

(ఇ) త్రదస్యుడు

(ఈ) తూవలకుడు


(7)జనకమహారాజు పురోహితుని పేరేమిటి ?


(అ) శతానందుడు

(ఆ) శతానీకుడు

(ఇ) శతనందుడు

(ఈ) శతరూపుడు


(8) వేయిఏనుగుల బలంకల రాక్షసి ఎవరు ?


(అ) శబళాదైత్యి

(ఆ) శతధృతి

(ఇ) రాజాధిదేవి

(ఈ) తాటకి


(9)దశావతారాలలో శ్రీరాముడి అవతారం ఎన్నవది ?


(అ) ఆరు

(ఆ) ఏడు

(ఇ) ఎనిమిది

(ఈ) తొమ్మిది


(10) ఆధ్యాత్మరామాయణాన్ని వ్రాసిందెవరు ?


(అ) వాల్మీకి

(ఆ) వేదవ్యాసుడు

(ఇ) భవభూతి

(ఈ) వరరుచి


 జవాబులు. 

-

(1) దృతరాష్ట్రుని తమ్ముడు మరియు మంత్రి అయిన విదురుని తల్లిపేరేమిటి ?


(అ) అంబ

(ఆ) అంబిక

(ఇ) అంబాలిక

(ఈ) అంబిక యొక్కదాసి🚩


(2) జనమేజేయునికి మహాభారతకథను వినిపించిన బుుషి ఎవరు ?


(అ) వైశంపాయనుడు🚩

(ఆ) కృష్ణద్వేపాయనుడు

(ఇ) బుుష్యశృంగుడు

(ఈ) వైవస్వితుడు


(3) శమంతకమణిని మెడలోధరించి వేటకు వెళ్ళి సింహం బారినపడి మరణించనవాడెవరు ?


(అ) సత్యజిత్తు

(ఆ) సుసేనుడు

(ఇ) చిత్రసేనుడు

(ఈ) ప్రసేనుడు🚩


(4) అజ్ఞతవాసంలో భీముడికి గల మరో పేరేమిటి ?


(అ) తంత్రీపాలుడు

(ఆ) జయంతుడు🚩

(ఇ) డిచికుడు

(ఈ) భయంకరుడు


(5) శ్రీకాళహస్తీశ్వరుని భార్య పేరేమిటి ?


(అ) జ్ఞానప్రసూనాంబ🚩

(ఆ) పార్వతి

(ఇ) కాళహస్తీశ్వరి

(ఈ) విశాలాక్షి


(6) కృష్ణుడు బాలుడిగా వున్నపుడు సుడిగాలిరూపంలో అతనిని ఆకాశంలోనికి తీసుకువెళ్ళి చంపబడిన రాక్షసుడెవరు ?


(అ) తృణావర్తుడు🚩

(ఆ) త్రిపృష్ఠుడు

(ఇ) త్రదస్యుడు

(ఈ) తూవలకుడు


(7)జనకమహారాజు పురోహితుని పేరేమిటి ?


(అ) శతానందుడు🚩

(ఆ) శతానీకుడు

(ఇ) శతనందుడు

(ఈ) శతరూపుడు


(8) వేయిఏనుగుల బలంకల రాక్షసి ఎవరు ?


(అ) శబళాదైత్యి

(ఆ) శతధృతి

(ఇ) రాజాధిదేవి

(ఈ) తాటకి🚩


(9)దశావతారాలలో   శ్రీరాముడి అవతారం ఎన్నవది ?


(అ) ఆరు

(ఆ) ఏడు🚩

(ఇ) ఎనిమిది

(ఈ) తొమ్మిది


(10) ఆధ్యాత్మరామాయణాన్ని వ్రాసిందెవరు ?


(అ) వాల్మీకి

(ఆ) వేదవ్యాసుడు🚩

(ఇ) భవభూతి

(ఈ) వరరుచి

____________________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

__________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కోపము

కోపము అనేది ప్రతి మనిషికి వుండే సహజ లక్షణం కానీ మనిషి స్థితులను పట్టి అది నాలుగు రకాలుగా అభివర్ణించారు అవి. 

1)  ఉత్తముని కోపము - నీటిపై వ్రాత వలె.

 (క్షణ కాలము)
 2) మధ్యముని కోపము - ఇసుక పై వ్రాత వలె. (కొన్ని గంటలు) 
3) అధముని కోపము - పలకపై వ్రాత వలె. (కొన్ని వారాలు/నెలలు) 
4) అధమాధముని కోపము - శిలపై వ్రాత వలె. (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు) ఉంటుందని పండితులు తెలుపుతారు.