22, మే 2021, శనివారం

మనకూ కట్టుబాట్లు అవసరం*

 🙏🙏*మనకూ కట్టుబాట్లు అవసరం*

బ్రాహ్మణేతరులు పౌరోహిత్యం చేయకుండా చూస్తే తప్ప మన బ్రాహ్మణులకు రాబోయే తరాలకు జీవనోపాధి ఉండదు.

ఈ మధ్య కాలంలో బ్రాహ్మణేతరులు మన కుల వృత్తి అయిన పౌరోహిత్యం లో చొరబడ్డారు.

వారికి మన నియమాలు,

సాంప్రదాయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల..ఎవరో చేసిన తప్పిదాలకు ,పొరపాట్లకు నిష్కారణంగా..మన బ్రాహ్మణ జాతి నిందలు మోయాల్సి వస్తుంది.

తూప్రాన్ మండలంలో జరిగిన సంఘటన ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది.

ఇకనైనా మనం.

 మేల్కొందాము.

మౌనం వీడి..

మనకెందుకులే..ఎవడి పాపాన వాడే పోతాడు..దేవుడు చూసుకుంటాడు..వాళ్లకు పుట్టగతులుండవ్ లాంటివి కొంత పక్కన పెట్టి ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది.

మనమేం చేయలేము.ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..రాజ్యాంగ పరంగా ఇది కుదరదు అని కొంతమంది పెద్దలు అంటారు..

కానీ మన చేతిలో ఉన్నది అయినా చేద్దాం..

ఇప్పటినుండి అయినా 

1.ఇతర కులాలను మన పౌరోహిత్యం లో ప్రోత్సహించవద్దు..

2.బ్రాహ్మనేతరులతో ఎలాంటి వైదిక కార్యక్రమాల భాగస్వామ్యం పెట్టుకోరాదు.

వీటిని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఒక నియమం,కట్టుబాటు ఏర్పర్చుకుంటే బాగుంటుంది.

3.కట్టు తప్పిన వారికి ఇతర కులాల్లో ఉన్నట్టు కొన్ని నియమాలు రూపొందించుకోవాలి..

ఈ విషయంపై పెద్దలందరు,మరియు పౌరోహిత వృత్తిలో ఉన్నవారు  ఒక సమగ్ర చర్చ చేయ0డి.

చిత్తశుద్ధితో ఒక నిర్ణయం తీసుకోండి.

 బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి.

జై బ్రాహ్మిన్.🌷🌷

కామెంట్‌లు లేవు: