21, మే 2021, శుక్రవారం

ఆనందయ్య గారికి రక్షణ

 చర్చిల్లో పాస్టర్స్ ఇచ్చే ప్రేయర్ ఆయిల్ మీద విచారణ జరగదు ముస్లింలు దర్గాలో మంత్రించి ఇచ్చే తాయిత్తు మీద విచారణ జరగదు

మొన్నటికి కొన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఒక క్రైస్తవపాపి కరోన రోగులకు కొబ్బరినూనె రాసి నయం చేస్తా అంటే దాని మీద విచారణ ఉండదు ....కానీ

నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా ఒక్కరూపాయి ఆశించకుండా *పల్లెల్లో మన చుట్టుపక్కల దొరికే నిత్యం మనం తినే వాటిని వినియోగించి చైనా కరోన వైరస్ కి మందు కనిపెట్టి కొన్ని వేల మంది ప్రాణాలను రక్షిస్తూన్న ఒక అమాయక వైద్యుడి మీద విచారణ జరపాలి ....* ఎందుకంటే కార్పొరేట్ మెడికల్ మాఫియా మీకు కోట్లకు కోట్లు ఇచ్చి ఈ దేశంలో సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని నాశనం చేయడానికి పూనుకుంది ....

ప్రభుత్వం వెంటనే ఆనందయ్య గారికి రక్షణ కల్పించి ఆయన తయారు చేసిన మందును ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా రోగులకు అందించాలని యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది!!!!!!

కామెంట్‌లు లేవు: