20, మే 2022, శుక్రవారం

దేశద్రోహులేక్కడ

 *దేశద్రోహులేక్కడ*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


నా భరతమాత బిడ్డలకు నమస్కరించి :


*భారతీయ బ్యాంకుల నుండి డబ్బును దోచుకున్న 28 మంది జాతీయవాద వ్యాపారవేత్తల జాబితా ఇది*


 1) విజయ్ మాల్యా

 2) మెహుల్ చోక్సీ

 3) నీరవ్ మోడీ

 4) నిషన్ మోడీ

 5) లలిత్ మోడీ

 6) పుష్పేశ్ బైద్య

 7) ఆశిష్ జోబన్‌పుత్రా

 8) సన్నీ కలరా

 9) ఆర్తి కలారా

 10) సుంజయ్ కలారా

 11) వర్ష కలర

 12) సుధీర్ కలారా

 13) జతిన్ మెహతా

 14) ఉమేష్ పరిఖ్

 15) కమలేష్ పరిఖ్

 16) నీలేష్ పరిఖ్

 17) వినయ్ మిట్టల్

 18) ఏక్లవ్య గార్గ్

 19) చేతన్ జయంతిలాల్

 20) నితిన్ జయంతిలాల్

 21) దీప్తి బీన్ చేతన్

 22) సవియా సైత్

 23) రాజీవ్ గోయల్

 24) ఆల్కా గోయల్

 25) రితేష్ జైన్

 26) హితేష్ నాగేందర్‌భాయ్ పటేల్

 27) మయూరిబెన్ పటేల్

 28) ఆశిష్ సురేష్ భాయ్


ఈ దోపిడీ విలువ మొత్తం 

*₹10,000,000,000,000 / -*

*(రూ. పది ట్రిలియన్లు మాత్రమే)*


 *ప్రత్యేకత* 

 *వీరిలో ఎవ్వరు*:-

 *పరదేశి లేరు*

 *ముస్లిం లేరు*

 *ఉగ్రవాదిగా ప్రకటించబడిన వారు లేరు*

 *అర్బన్ నక్సల్ లేరు*

 *OBC  ప్రజలు లేరు.*

*SC ప్రజలు లేరు*

*STప్రజలు లేరు*

*ఒక్క విజయ్ మాల్యా తప్ప, అందరూ గుజరాత్ కు చెందినవారు!* అవ్వడం  గమనార్హం


 చట్టాలు శాసనాలు చేసే ప్రభుత్వాల సహాయం లేకుండా ఎవ్వరూ ఇంతవరకు దోపిడీలు చేయలేదు."

కామెంట్‌లు లేవు: