9, అక్టోబర్ 2022, ఆదివారం

అనుమానం రాకుండా

 *//My Views//* 


ముఖ్యమంత్రి తెలంగాణ హిందూ ప్రజలకు అనుమానం రాకుండా *ముస్లిం హఫీజ్మెంట్* భాగంగా ఒక్కొక్కటిగా చేస్తున్నాడు.

వాటిని తెలంగాణ ప్రజలు గమనించడం లేదు.

అందులో కొన్ని

1. తెలంగాణలో ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించడం.

 2.ప్రతి జిల్లా కేంద్రంలో ఉర్దూ భవనాలను ఏర్పాటు చేయడం.

3. ఉర్దూ పండిత్ పోస్టులను భర్తీ చేయడం అందులో సిబ్బందిని నియమించడం.

 4.మదర్సాలు ఏర్పాటు అందులో సిబ్బందిని నియమించడం ఇస్లాం బోధకులను నియమించడం. 

 5.దర్గాల, మసీదుల కోసం స్థలాలను కేటాయించడం. 6.ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ను నెలకొల్పడం కోసం ఆజ్ఞలు జారీ చేయడం.

7. పట్టణ ప్రాంతంలో ముస్లిం జాతులైన రోహింగ్యాలకు షెల్టర్లు ఏర్పాటు చేయడం, వారిని పెంచి పోషించడం. 8.ముస్లిం జనాభా ఉన్న ఓల్డ్ సిటీ మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నులు, నీటి పన్నులు కరెంట్ బిల్లులు వసూలు చేయకపోవడం. 9.ధరణిలో భాగంగా ముస్లింల పేరు మీద ఉన్న భూములను కొత్త పట్టాదార్ పాస్బుక్ ఇచ్చి మల్లి లాక్కునే విధంగా కోర్టులో కేసులు పెట్టే విధంగా తర్ఫీదు ఇవ్వడం.

 10.పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుద్యోగ ముస్లిం యువతకు దళిత బంధు కంటే ముందే 10 లక్షల లోపు విలువైన కార్లను టాక్సీలను ఇప్పించడం.

11. కేవలం ముస్లిం లకు స్వయం ఉపాధి కోసమే ముస్లిం బ్యాంకులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించడం. 12.రంజాన్ బక్రీద్ లాంటి పండుగ సమయాలలో పండుగ నిర్వహించుకొనుటకు వాళ్లకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం.

13. ముస్లిం పండుగలకు ప్రభుత్వ డబ్బుతో తొఫాలను పంపించడం.

14. వకుఫు బోర్డ్ లకు మరిన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే విధంగా అసెంబ్లీ ప్రయత్నాలు చెయ్యడం.

15. అన్ని ప్రభుత్వ శాఖల్లో వారి యొక్క రిజర్వేషన్ కోటా కంటే ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోవడం

. ......మొదలగు 

ముస్లిం హఫీజ్మెంట్ తెలంగాణ సర్కార్ ద్వారా జరుగుతుంది. ఇవి నాకు తెలిసినవి మాత్రమే.


 //ఇంకా ఉండొచ్చు *బహుశా*//

కామెంట్‌లు లేవు: