5, నవంబర్ 2022, శనివారం

ఆర్థిక నిపునత్వం

 *వైశ్యుని అద్భుతమైన ఆలోచన* 


*తెలంగాణాలోని ఒక కుగ్రామం లో ఒక చిన్న కిరాణా షాప్ నిర్వహిస్తున్న ఒక సామాన్య శంకరయ్య గుప్త అనే వైశ్యుడు సూచించిన ఒక అద్భుతమైన సూచన.*


*మన కరెన్సీ నోట్ లకు కూడా ముద్రించిన సంవత్సరాన్ని బట్టి ఐదు సంవత్సరాల ఎక్స్పైరీ సంవత్సరాన్ని విదించినట్లైతే, ఆయా సంవత్సరాలలో  విధిగా బ్యాంకులకు, తన  ఖాతాలో జమచేసుకోవాలి, మార్చుకోవడానికి వీలుండకూడదు. ఈ విధంగా చేస్తే బ్లాక్ మనీ తగ్గి ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ 100% పెరుగుతాయి. ప్రపంచ చరిత్రలో మొదటి సారి అవుతుంది అంటాడు.*


*సాద్యా సాద్యాలు ఎలావున్నా .ఆర్థిక నిపునత్వం వైశ్యుని రక్తంలో ఉందని నిరూపించాడు.*

కామెంట్‌లు లేవు: