22, ఏప్రిల్ 2023, శనివారం

బంధువులారా

 *శ్రీ నృసింహ సేవా వాహిని*



*ప్రియ భగవద్ బంధువులారా....*


*నదులు అన్నిటిలో  విశేషమైనటువంటి నది గంగానదిగా మనం చెప్పుకుంటాం అలాంటి గంగానదికి పుష్కరాలు రావడం ఆ పుష్కరకాలంలో మనం జీవించి ఉండడం మన పూర్వజన్మ సుకృతం అలాంటి పుష్కర ప్రాంతాల్లో మన పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం*


 *విశిష్టమైన  గంగానది పుష్కరాల సందర్భంగా,మన భక్తుల కోరిక మేరకు వారణాసి,గయ* *ప్రయాగ,హరిద్వార్,త్రివేణి సంగమం,లలో*

*శ్రీ నృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి పితృదేవతలకు శ్రాద్ధ తర్పణ కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి వారి కోసం సంస్థ ఆధ్వర్యంలో పితృదేవతలకు శ్రాద్ద,తర్పణ కార్యక్రమములను నిర్వహించనున్నాము.*


 *పరమ పవిత్రమైనటువంటి కాశీ పట్టణంలో   గయ ప్రయాగ త్రివేణి సంగమంలో ఇటువంటి మహత్తర కార్యక్రమము చేయడం ద్వారా  పితృదేవతల ఆత్మలు శాంతింపబడి పుణ్యలోకాలను చేరుతారని,అలానే ఎంతో అనుగ్రహాన్ని మనకి ప్రసాధిస్తారని   పెద్దల మాట.*

ఇప్పటి వరకు చాలా మంది తమ తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగినది.


ఇంకా......


 *ఎవరైనా ఇట్టి మహత్తర కార్యక్రమం  ద్వారా మీ యొక్క పితృదేవతలకు శ్రాద్ద తర్పణాలు ఇవ్వదలచిన వారు తమ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరు. **


గమనిక :రిజిస్ట్రేషన్  కొరకు చివరి తేది 22-04-2023 శనివారం. తరువాత పంపనున్న డీటెయిల్స్ స్వీకరించబడవు.



          వివరాలకై 


శ్రీ నృసింహ సేవా వాహిని

సెల్ :6305811889 office

        8885368348 p.r.o

కామెంట్‌లు లేవు: